Home Search
సింధు - search results
If you're not happy with the results, please do another search
కోట్లు ఉన్నా చేయూత లేదు
ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో...
కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
కరోనా కట్టడికి హీరోలు, డైరెక్టర్ల భారీ విరాళాలు..
హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై కేంద్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవాలంటే ప్రజలందరూ 21 రోజులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశవ్యాప్తంగా కేంద్రం లాక్...
తేలి పోతున్న షట్లర్లు
తిరోగమనంలో భారత బ్యాడ్మింటన్
మన తెలంగాణ/క్రీడా విభాగం: గతంలో ప్రపంచ బ్యాడ్మింటన్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత షట్లర్లు రెండేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగుల్చుతున్నారు. కొత్త సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు...
సానుకూల జాతీయవాదం
దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని...
మేరీకోమ్కు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. తెలుగుతేజం, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం...
ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం
సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...
మొక్కలు నాటిన దిల్రాజు
మహేశ్బాబు, వంశీ పెడిపల్లి, అనిల్రావుపూడిలకు విసిరిన గ్రీన్ చాలెంజ్
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్ విసిరిన గ్రీన్ చాలెంజ్ను స్వీకరించి శనివారం బంజారాహిల్స్ ఎంఎల్ఎ కాలనీలోని తన నివాసంలో మనువడితో...
ఒలింపిక్స్ స్వర్ణమే లక్ష్యం…
స్టార్ షట్లర్ పి.వి.సింధు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు స్పష్టం చేసింది. బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో సింధు...