Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
Cartoon 23-04-2020
చైనాని వదలం.... చైనాతో తరువాత ముందు కరోనాతో పోరాడండి సార్ .... కరోనా కేసులతో అల్లాడుతున్న అమెరికా
Trump warning to china about corona virus spread
గ్రీన్కార్డులకు ట్రంప్ గ్రహణం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల నాటి తన విజయ మూలాలను వెతికి మరి వెలికి తీస్తున్నట్టున్నాడు. అప్పుడు తనకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మితిమించిన జాతీయవాద విధానాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాడు....
కరోనాపై అమెరికా కోర్టులో దావా
అసంబద్ధమని చైనా ఖండన
బీజింగ్ : కరోనా వ్యాప్తి సమాచారం చైనా దాచిపెట్టిందని, హెచ్చరించిన నిఘా వర్గాలను అరెస్టు చేసిందని ఆరోపిస్తూ అమెరికాలో దాఖలైన వ్యాజ్యాన్ని చైనా బుధవారం కొట్టి పారేసింది. ఇది అసంబధ్ధం...
ఇండియా@ 20,407… తెలంగాణ@928
ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...
ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
కోవిడ్ 19 పాపం మాది కాదు
ఆ వైరస్ను మనుషులు తయారుచేయలేరు
మా ల్యాబ్ నుంచి వచ్చే అవకాశమే లేదు
స్పష్టం చేసిన వుహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్
బీజింగ్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వుహాన్లో ఉన్న చైనాలోని మొదటి వైరాలజీ...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...
దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి ఆస్పత్రి నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ప్రభుత్వం గచ్చిబౌలి ఆస్పత్రిని నిర్మించిందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ పేర్కొన్నారు. శనివారం హెల్త్ అండ్ మెడికల్ జెఎసి నాయకులతో...
14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?
కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి?
లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు
26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు
ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు
క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్
ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ
తిరువనంతపురం...
ఇండియా@ 13663… తెలంగాణ@706
హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...
ఇండియా@12,561…. రాష్ట్రాల వారిగా వివరాలు
హైదరాబాద్: భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 12,561 మందికి కరోనా సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి....
ప్రపంచ ఆరోగ్యసంస్థకు ట్రంప్ నిధులు నిలిపివేత
వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏటా అమెరికా అందచేసే 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చైనాలో మొదట కరోనా...
కరోనా@20 లక్షలు…. ఇండియా@ 11,500
హైదరాబాద్: కరోనా వైరస్తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు,...
లాక్డౌన్ – 2
ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...
హెచ్ 1బి వీసాల గడువు పెంపు
అమెరికా అంగీకారం
డిహెచ్ఎస్ నోటిఫికేషన్ విడుదల
వేలాది భారతీయులకు మహా ఊరట
వాషింగ్టన్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో హెచ్ 1బి వీసా గడువు ముగియబోతున్న వేలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు....
ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు
ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...
ఐటిపై కరోనా పిడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...