Home Search
తెలంగాణ అసెంబ్లీ - search results
If you're not happy with the results, please do another search
నిజమైన నేత నోముల
ప్రజా సేవలోనే జీవితమంతా గడిపారు
నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతుల కోసం ఎన్నో పోరాటలు చేశారు
అతడి ప్రసంగాలు విశేషంగా ఆకర్షించేవి, వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు
పోరాట పురిటిగడ్డ నల్లగొండ, చైతన్యాన్ని పునికిపుచ్చుకున్నాడు
నోములతో పాటు కీర్తిశేషులైన 9మంది...
షర్మిలకు 5% ఓట్లు కూడా పడవు
రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు
షర్మిల వెనక ఓ జాతీయ పార్టీ హస్తం ఉంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
లీడర్లు వేరే దారి చూసుకోవాల్సిందే, తల్లిలాంటి పార్టీ నష్టపోవడం బాధాకరం
జగన్కు,...
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
క్షేత్రస్థాయి పరిస్థితులు...బలాబలాలపై సమీకరణలు
2018లో 7,771 ఓట్ల మెజారిటీతో నోముల విజయబావుటా
సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి...
నేటి తరానికి నోముల ఆదర్శం: కెసిఆర్
హైదరాబాద్: నాగార్జున సాగర్ దివంగత ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ ప్రతిపాదించారు. రెండో...
మరోసారి… ‘పల్లా’ వైపే
ఉమ్మడి జిల్లా పట్టభద్రులంతా మోగ్గు
పట్టభద్రుల నిర్ణయంతో
ఇతర అభ్యర్థులు
సర్వేలు అన్ని గులాబీ వైపు
గుండెల్లో గుబులు
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్ఎస్...ప్రస్తుత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ...
ఎంపి అర్వింద్ను త్వరలో నిజామాబాద్ ప్రజలే తరిమికొడతారు
రైతులను మోసం చేసిన ఆయనకు మంత్రి కెటిఆర్ను విమర్శించే అర్హత లేదు
బిజెపి హయంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే మోడీ ప్రభుత్వానికి తెలుసు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పియుసి చైర్మన్...
ప్రచారం సమాప్తం
రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది
నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల...
ఎంఎల్సి ఎన్నికలలో ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా?
ఎలిమినేషన్ పద్ధతిలో ఎంఎల్సి ఓట్ల లెక్కింపు
గెలుపునకు రెండు, మూడు, నాలుగవ ప్రాధాన్యత ఓట్లూ కీలకమే
ఎంఎల్సి ఎన్నికల్లో ఓటేసే విధానం, లెక్కింపు కూడా ఆసక్తికరమే
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో...
‘పల్లా’వీస్తున్న రాగం
టిఆర్ ఎస్ అభ్యర్థ్ధి ‘పల్లా’కు రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు
టిఎన్జివో, టిజివో ఉద్యోగుల సంపూర్ణ మద్దతు
మైము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారులు
పల్లాకు అండగా ముందుకు వచ్చిన పలు కుల సంఘాలు
మన తెలంగాణ/ఖమ్మం...
ఎంఎల్సి అభ్యర్థుల ప్రచారహోరు
ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న...
కాంగ్రెస్ ఆగమాగం
ఎంఎల్సి ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్న నేతలు బయటపడుతున్న
విభేదాలు, కొనసాగుతున్న రాజీనామాలు పార్టీకి గుడ్బై చెప్పిన రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి
బిజెపి తీర్ధం పుచ్చుకున్న కాగజ్నగర్ నియోజక వర్గం...
రీజనల్ రింగ్రోడ్డుకు రాజకీయ రంగు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్ఆర్ఆర్
తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు
కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్ఎస్ ప్రణాళికలు
రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం
ఈ విషయాలను ప్రజల్లోకి...
పుదుచ్చేరి సంక్షోభం
మరింత ముదిరిన పుదుచ్చేరి సంక్షోభం
పాలక కూటమికి చెందిన మరి ఇద్దరు ఎంఎల్ఎలు రాజీనామా
కాంగ్రెస్-డిఎంకె ప్రభుత్వం బలపరీక్ష నేడే
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం మరింత సంక్షోభంలో పడింది. అధికార పక్షానికి చెందిన మరో...
తమిళనాడుపై శశికళ ప్రభావం!
జాతీయ స్థాయిలో తమకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బిజెపి నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. తమకు సొంతంగా...
22న పుదుచ్చేరి బలపరీక్ష
లెఫ్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష...
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
స్వరాష్ట్ర ఫలమిచ్చిన చెట్టు పుట్టినరోజు
కోటి వృక్షార్చన అద్భుతం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం జోరుగా సాగింది. పలువురు సెలిబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొని మరింత ఉత్సాహం నింపారు....
కిరణ్ బేడీపై వేటు
పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్గా తెలంగాణ
గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో మునిగి తేలుతున్న లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వటు...
గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు: తలసాని
హైదరాబాద్: గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి....
ఆర్ఆర్ఆర్ కు ఓకే
రీజనల్ రింగ్రోడ్డుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
‘ఔటర్’ను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం
వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా రింగ్రోడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్: మహానగరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలే లక్షంగా ఆర్ఆర్ఆర్...