Saturday, April 27, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
School Correspondent Suicide of couple in AP

ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య

ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...

ఎపిలో కరోనా తగ్గుముఖం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 11 మరణాలు సంభవించాయి. కరోనాతో చికిత్సపొందుతూ సోమవారం నాడు 1,929 మంది డిశ్చార్జ్...
Tollywood celebs meeting in Chiranjeevi's House

మెగాస్టార్ నివాసంలో సినీ ప్రముఖుల సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్టు రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ఏపి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించారు. ఏపి మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు....
Railway line started in Vijayawada to Uppalure

దక్షిణ మధ్య రైల్వే… విజయవాడ టు ఉప్పలూరు డబుల్ లైన్ ప్రారంభం

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ టు ఉప్పలూరు విద్యుదీకరణతో సహా డబుల్ లైన్ ప్రారంభం 221 కిమీల మేర ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 141 కిమీ మేర పనులు పూర్తి మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోని విజయవాడ...

ఎపిలో కొత్తగా 1,506 పాజిటీవ్ కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 65,500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,506 కరోనా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడి మరో...

ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య….

  అమరావతి: ఇద్దరు పిల్లలను చంపి అనంతరం ఓ మహిళ ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. మిలిటరీ కాలనీలో ఓ మహిళ తన భర్తతో కలిసి...

ఎపిలో కొత్తగా 1535 కరోనా కేసులు….

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అలాగే కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1535 మంది కరోనా వైరస్ సోకగా 16 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఎపిలో కరోనా కేసుల...
No Entry for CBI in Telangana

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు ఐదుగురి అరెస్టు

  ఎపి హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని విడతలుగా అరెస్టు చేసిన సిబిఐ మొత్తం 16 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, 13 మంది గుర్తింపు, విదేశాల్లో...
Two arrested in Siddipet robbery case

జడ్జీలను దూషించిన కేసులో ఇద్దరు అరెస్ట్

అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్‌లతో పాటు కువైట్...
13091 new covid-19 cases reported in india

ఎపిలో 2,050 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,050 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కూలిపి మొత్తం కేసులు 19,82,308కు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు....
6.1 Magnitude of Earthquake in Mizoram

తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు

ఎపిలోని గుంటూరు జిల్లా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి పులిచింతలలో 2.3, 2.7, 3.0 సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో...
Live baby funeral in Vizag

బతికి ఉండగానే పసికందును పాతిపెడుతుండగా….

విశాఖపట్నం: బతికి ఉండగానే పసికందును పాతిపెడుతుండగా శ్మశాల వాటిక సిబ్బంది అడగడంతో అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
CEs for Krishna-Godavari Boards

నీటి పరి’మితి’ మీరుతున్న ఎపి

పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణజలాలు తరలించకుండా ఎపిని ఆపాలి కృష్ణనది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ మనతె లంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కెఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి...
1445 News Corona Cases Reported in AP

ఎపిలో కొత్తగా 2209 పాజిటీవ్ కేసులు.. 22మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 81,505 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2,209 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు...
TS Wants GRMB to Postpone Aug 9th Meet

హాజరు కాలేం

9న జరిగే గోదావరి బోర్డు సమావేశానికి రాలేమని తెలియజేసిన తెలంగాణ అదే రోజు సుప్రీం కోర్టులో, హరిత ట్రిబ్యునల్‌లో కేసుల విచారణ ఉందని వివరణ కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్‌రావు విషయంలో ఎపి అభ్యంతరంపై...

ఎపిలో 2,145 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా 24 మంది ప్రాణాలు కోల్పోగా...
ENC muralidhar letter to godavari board chairman

9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు హాజరు కాలేం

9న జరిగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేం అదే రోజు సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉంది కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో ఎపి అభ్యంతరం చెప్పడంపై...
Corona virus

ఆర్ నాట్ జోరు….

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా పునరుత్పత్తి విలువ 0.95కు చేరిన వైరస్ వ్యాప్తి, 1 దాటితే ఆందోళనకరం గతేడాది ఆగస్టు 23నుంచి29 వరకు1.27శాతంగా ఆర్‌నాట్   మన తెలంగాణ/హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఆర్.నాట్(వ్యా ప్తి) విలువ...
Godavari Krishna river boards joint meeting

ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం

కృష్ణ, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీకి చెప్పిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయి కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నాం : ఎపి ఇఎన్‌సి అధికారులు సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ముందుగా...

ఇసెట్ పరీక్షకు 95.46 శాతం హాజరు

telangana eamcet admit card download 2021 మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం మంగళవారం నిర్వహించిన ఇసెట్...

Latest News