Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు!
మన దేశంలోని ఉన్నతమైన జాతీయ విద్యా సంస్థలు 18 ఎఐఐఎంఎస్లు, 23 ఐఐటిలు, 29 ఎన్ఐటిలు, 25 ఐఐఐటిలు, 18 ఐఐఎంలు, 7 ఎన్ఐపిఇఆర్లు, 23 ఎన్ఎఎల్ఎస్ఎఆర్లు, 7 ఐఐఎస్ఇఆర్లు, 54 కేంద్ర...
ప్రేమ… ప్రేయసికి వీడియో కాల్ చేసి.. గొంతు, మణికట్టు కోసుకున్నాడు…
సిద్దిపేట: ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రేయసితో మాట్లాడుతూ యువకుడు మణికట్టు, గొంతు కోసుకున్న సంఘటన సిద్దిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మనోజ్ కుమార్ అనే యువకుడు ల్యాబ్ టెక్సీషియన్గా...
నల్లగొండలో కూతురుపై లైంగిక దాడి
నల్లగొండ: కూతురు కాపాడిల్సిన తండ్రి ఆమె పాలిట కామాంధుడిలా మారాడు. ప్రతి రోజు వేధిస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి కావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా...
మళ్లీ కరోనా భయం
చాప కింద నీరులా మళ్ళీ విస్తరిస్తున్న కరోన మహమ్మరి
ఒక వైపు వ్యాక్సిన్... మరోవైపు పాజిటివ్ కేసులు
రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన
వేసవి తీవ్రతతోపాటు పెరుగుతున్న కొవిడ్ కేసులు
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి జిల్లాకు...
సెకండ్ వేవ్!
కొవిడ్ కొరివి వెంట తరుముతుండడంతో పాఠశాలలను, కళాశాలలను మళ్లీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినది. పరిణత నేత సారథ్యంలోని ప్రభుత్వం కీడెంచి మేలెంచే విజ్ఞతతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు బోధపడుతున్నది....
సూరత్ వెళ్తే వారంపాటు హోం క్వారంటైన్
సూరత్: బయటి రాష్ట్రాల నుంచి సూరత్ వెళ్లేవారికి వారంపాటు హోం క్వారంటైన్ను అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ తప్పనిసరి చేసింది. గుజరాత్లోని సూరత్లో ఇటీవల కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సూరత్లో...
మహారాష్ట్రలో కరోనా రెండో దశ
నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం
పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
కమల్హాసన్ కారుపై దాడి..
కమల్హాసన్ కారుపై దాడి..యువకుడి అరెస్ట్
కాంచీపురం: ఎంఎన్ఎం అధినేత కమల్హాసన్ ప్రయాణిస్తున్న కారుపై ఓ యువకుడు దాడి చేశాడు. ఆదివారం అర్ధరాత్రి కాంచీపురంలో జరిగిన ఈ ఘటనలో కమల్కు ఎలాంటి గాయం కాలేదని ఆ...
కొ-విన్లో 50 లక్షల మంది నమోదు
2.08 లక్షల మందికి మొదటి డోస్
న్యూఢిల్లీ: కొవిడ్19 నియంత్రణ కోసం రెండోదశలో దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్ట ల్ ద్వారా 50 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం...
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
జూన్లో బడులు ప్రారంభమయ్యేనా?
మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు
ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందా లేదా అనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి....
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
డెంటల్ కోర్సుల కటాఫ్ మార్క్లకు బ్రేక్
7 వేల సీట్ల భర్తీకి కేంద్రానికి అనుమతి
న్యూఢిల్లీ : డెంటల్ సర్జరీ కోర్సులలో కటాఫ్ మార్కులకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు బ్రేకేసింది. కటాఫ్ మార్క్లను తగ్గించరాదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు...
పాక్లోకి ప్రవేశించిన పశువుల కాపరికి 13 ఏళ్ల తర్వాత విముక్తి..
అమృత్సర్: పొరపాటున పాకిస్థాన్లోకి ప్రవేశించిన గుజరాత్ పశువుల కాపరిని పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత విడుదల చేసింది. ఇస్మాయిల్ సమా(60) అనే వ్యక్తి 2008లో తన పశువులను మేపుకుంటూ సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి...
శశికళకు కరోనా పాజిటివ్
కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలింపు
బెంగళూరు: బహిష్కృత అన్నా డిఎంకె నాయకురాలు, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనుంగు నెచ్చెలి వికె శశికళకు కరోనా సోకినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు గురువారం...
పార్లమెంట్ క్యాంటీన్కు సబ్సిడీ రద్దు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: ఎంపీలు, ఇతరులకు అత్యంత సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందచేసే పార్లమెంట్ క్యాంటీన్లో ఇక ఆ సౌకర్యం ఉండదు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార వదార్ధాలకు అందచేస్తున్న...
తగినన్ని పిపిఇ కిట్లు నిల్వ ఉంచుకోండి
బర్డ్ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ పరీక్షలకు సంబంధించి పాటించాల్సిన నిబంధలపై రాష్ట్రాలకు ఇప్పటికే అడ్వైజరీలను జారీ చేయడం జరిగిందని కేంద్రం మంగళవారం తెలిపింది. అంతేకాదు, వైరస్ సోకిన పక్షులను పూడ్చిపెట్టడానికి అవసరమైన...
3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ
3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ
బోయన్పల్లి కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అఖిలప్రియే ప్రధాన నిందితురాలు: నగర సిపి అంజనీకుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: బోయిన్పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన నిందితురాలని,...
అమెరికా అభాసు
అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం
‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో
అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే...