Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
‘వీడే’.. మొనగాడే
తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే
రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్కు స్వర్ణ స్పర్శ కలేనా?
అని టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు
కమ్ముకుంటున్న దశలో...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లును మానుకోండి
ప్రధాని మోడీకి మమత మళ్లీ లేఖ
కోల్కత: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన ప్రజా వ్యతిరేక విద్యుత్(సవరణ) బిల్లు, 2020పై తీవ్ర నిరసన తెలియచేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రధాని...
మీ బాధ నాకు వినిపిస్తోంది
మీరు ఏడ్వద్దు, దేశం మీ పట్ల చాలా గర్వంగా ఉంది
మహిళా హాకీ జట్టుకు ప్రధాని ఓదార్పు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో చిరస్మరణీయ ప్రదర్శనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న భారత మహిళా హాకీ...
‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పు..
న్యూఢిల్లీ: క్రీడల్లో విశేష ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లకు అందించే అవార్డు 'రాజీవ్ ఖేల్ రత్న' పేరును కేంద్రం ప్రభుత్వం మర్చింది. దేశ జాతీయ క్రీడ హాకీ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ధ్యాన్...
పెగాసస్ సీరియస్ విషయమే
వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు
పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన
విచారణ మంగళవారానికి వాయిదా
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...
ఒలింపిక్స్ లో రవికుమార్ కు రజత పతకం
సాహో దహియా.. రెజ్లింగ్లో భారత్కు రజతం
కుస్తీవీరుడిపై ప్రశంసల వర్షం
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్నఒలింపిక్స్లో భారత్ మరోసారి రజతంతో మెరిసింది. పురుషుల రెజ్లింగ్ భారత స్టార్ రవికుమార్ దహియా వెండి పతకాన్ని సాధించాడు. గురువారం...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
మెడికల్ కోర్సుల్లో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ కోటా అమలు చేయాలి
ప్రధాని మోడీకి ఎన్డిఎ ఎంపిల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఒబిసి కేటగిరీకి చెందిన ఎన్డిఎ ఎంపిల బృందం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వైద్య కోర్సుల్లో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ కోటాను అమలు చేయాలని విజ్ఞప్తి...
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ రాక
నేడు ప్రధాని మోడీ, జైశంకర్లతో చర్చలు
న్యూఢిలీల్ల: భారత్లో రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ,...
గ్రామ స్థాయిలో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు
నిర్వహించాలని బిజెపి ఎంపిలకు ప్రధాని మోడీ సూచన
న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిజెపి ఎంపిలు తమ నియోజక వర్గాల్లో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేపట్టాలని పార్లమెంటరీ...
తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’
టోక్యో ఒలింపిక్స్లో బారత్ బోణీ
వెయిట్లిఫ్టింగ్లో వెండి పతకం
రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్...
యడియూరప్ప రాజీనామా గురించి నాకు తెలియదు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ
హుబ్బలి: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్థానంలో బాధ్యతలు చేపట్టడం గురించి బిజెపి అధినాయకత్వం తనతో చర్చించలేదని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...
మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి
కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
నా ఫోన్కూడా ట్యాప్ చేశారు
ఇది రాజద్రోహమే: రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రజాసాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు.. దేశీయ వ్యక్తులు, సంస్థలపై పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు
ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...
దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...
తేలిగ్గా తీసుకోవద్దు
కొవిడ్ నిబంధనలు పాటించకపోతే పెనుముప్పు
థర్డ్వేవ్ ప్రమాదంపై కేంద్ర హెచ్చరిక
ప్రస్తుతానికి దేశంలో థర్డ్వేవ్ సూచనలు లేవు
మున్ముందు దాపురించకుండా ఉండదు
ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలి- నీతి ఆయోగ్ సభ్యుడు వికెపాల్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా థర్డ్వేవ్ ప్రారంభమైన...