Monday, April 29, 2024
Home Search

ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search

నితీశ్ అధికార వైరాగ్యం!

‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...

అసలు సమస్య మద్దతు ధరే!

  చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
Allow Farm Laws For Year Or Two: Rajnath Singh

కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి

  రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్‌నాథ్ చర్చలకు రండి : తోమర్ భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...
Balochistan activist Karima Baloch murdered in Canada

బలూచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా దారుణ హత్య

  న్యూఢిల్లీ : బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్‌ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో...

రైతులకు తోమర్ లేఖ

  ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...
CM KCR Returns to Hyderabad From Delhi

విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో...
CM KCR Meets PM Modi in New Delhi

నిధుల కొరత తీర్చండి

కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి...
Fans buz at Rajinikanth's 70th birthday

రజనీ ఇంటి వద్ద అభిమానుల సందడి

  సూపర్‌స్టార్‌కు ప్రధాని మోడీ బర్త్‌డే గ్రీటింగ్స్ చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ 70వ జన్మదినం సందర్భంగా శనివారం అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోసహా పలువురు...

ఢిల్లీలో రెండో రోజు సిఎం కెసిఆర్ పర్యటన

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం నేడు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని...

దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది

కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Mobile technology for COVID-19 vaccination

కరోనా టీకాల పంపిణీలో మొబైల్ టెక్నాలజీ

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ వెల్లడి న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు విస్తృతం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ సాంకేతికత ఉపయోగించి భారీ ఎత్తున టీకా...
Rajya Sabha MP abhay bhardwaj passes away

కరోనాతో రాజ్యసభ ఎంపి మృతి

ఢిల్లీ: కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ రాజ్యసభ ఎంపి అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన కూడా మరణాలు మాత్రం ఆగడంలేదు. కరోనా ఎవరిని వదిలిపెట్టడంలేదు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన...
New Farm laws are dangerous than Coronavirus

కాటేసే చట్టంతో పోలిస్తే కరోనా మాకో లెక్కా

  ఢిల్లీకి తరలివచ్చిన రైతు దండు స్పందన భౌతిక దూరాలు మాయం మాస్క్‌లు లేకుండానే పయనం సోనీపట్ (హర్యానా) : కరోనా వైరస్ కన్నా తమకు కేంద్ర ప్రభుత్వపు నూతన వ్యవసాయ చట్టాలే ప్రమాదకరం అని...
Four central police organisations without regular chiefs

పూర్తికాల అధిపతులు లేని 4 కేంద్ర పోలీసు సంస్థలు

  న్యూఢిల్లీ: పూర్తి కాల అధిపతులను ప్రభుత్వం నియమించకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాలుగు పోలీసు సంస్థలు గత కొంత కాలంగా రెగ్యులర్ అధిపతులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఈ కోవలోకే తాజాగా కేంద్ర పారిశ్రామిక...

పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు

  సింహంలా సింగిల్‌గా ప్రజల మనిషి కెసిఆర్ డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారు నగర ప్రజలు ఆలోచించి...
Indian railway is Privatization is danger says vinod kumar

రైల్వే ప్రైవేటు పేరుతో ప్రజలకు ఇక్కట్లు

అమెరికా, కెనడా సహా పలు దేశాల్లో ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వే వ్యవస్థ అర్జెంటీనా సహా పలు దేశాల్లో రైల్వే ప్రవేటీకరణతో చేదు అనుభవాలు ఐక్య పోరాటంలో కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి రాష్ట్ర...
First Woman Prime Minister indira gandhi jayanti 2020

సంక్షేమ పథకాల సారథి ఇందిరా

పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
Tejashwi Yadav Comments on Nitish Kumar

సిఎం కుర్చీలో ఎవరున్నా.. ప్రజల గుండెల్లో మేమే ఉన్నాం

పాట్నా: బీహార్ పీఠంపై నితీశ్ కుమార్ కూర్చున్నా ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్‌జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభా పక్ష...
Violinist T N Krishnan passess away at 92

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...

బీహార్ బాద్ షా ఎవరు?

బీహార్‌లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...

Latest News

నిప్పుల గుండం