Home Search
భార్య - search results
If you're not happy with the results, please do another search
విషాహార కోణంలో కేసు దర్యాప్తు
బేగంపేట్ : నగరంలోని మానస సరోవర్ హోటల్లో కలుషిత ఆహరం తినడం వల్లే విహాన్ (2) అనే బాలుడు మృతి చెందాడన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశామని, కిమ్స్వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ...
కుటుంబాన్ని అంతం చేయబోయి… కూతురు చేతిలో హతమైన మాజీ సైనికుడు
లక్నో: మాజీ సైనిక ఉద్యోగి తన భార్య, కూతురిని గన్ తో కాల్చి అనంతరం కుమారుడిపై కాల్పులు జరుపుతుండగా కూతురు అతడి చేతిలో ఉన్న గన్ లాక్కొని కాల్పులు జరపడంతో జవాన్ చనిపోయిన...
కేరళ లాటరీలో రూ.12 కోట్లు పట్టేశాడు!
తిరువనంతపురం: అతడో దినసరి కూలీ. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లల పోషణ భారం అతడిదే. అయితే..అదృష్టదేవత అతడిని వరించింది. లాటరీ రూపంలో రూ. 12 కోట్లు లభించాయి. ఇది...
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
మనతెలంగాణ/సిటీబ్యూరో/ఎల్బినగర్ : ఆర్థిక ఇబ్బందులను తాళలేక భార్యభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రంగారెడ్డి జిల్లా మాల్ మండలం...
మాజీ ముఖ్యమంత్రి కొడుకు అనుమానాస్పద మృతి..
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లండన్ లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మాజీ సిఎం కలిఖో పుల్ మొదటి భార్య కుమారుడు షుబన్సో పుల్, యుకె సస్సెక్స్ లో బ్రైటన్...
హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్.. ఢిల్లీ పీఠం ‘ఆప్’దే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. దీంతో ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాట్రిక్ కొట్టారు. బిజెపి, కాంగ్రెస్ రెండు...
రూ.25వేల వరకు వన్టైమ్ రుణమాఫీ!
నిధులు సమకూరితే రూ.50వేల వరకు ఒకేసారి
ఎస్ఎల్బిసి నివేదికపై ప్రభుత్వం యోచన
హైదరాబాద్: లక్షల రూపాయల లోపు పంట రుణాల్లో కొంత మొత్తాన్ని వన్టైమ్ సెటిల్మెంట్ కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ...
లచ్చిగూడెంలో ఉపాధ్యాయుడి దారుణ హత్య
దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల పరిధిలోని లచ్చిగూడెం గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ఆదివారం అర్థరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కధనం ప్రకారం... లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
ఎసిబి వలలో ఇద్దరు జిహెచ్ఎంసి ఉద్యోగులు
హైదరాబాద్ ః నగరంలోని జిహెచ్ఎంసికి చెందిన ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఈక్రమంలో (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను ఎసిబి...
షీనా హత్య కేసు.. పీటర్ ముఖర్జీకి బెయిల్
ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో...
మంచి ఆహారమే కేన్సర్కి ఆన్సర్
కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో...
వైష్ణవి ఆసుపత్రి ఎండి ఆత్మహత్య
వేధింపులు తట్టుకోలేకే : అజయ్కుమార్ భార్య శ్వేత, కేసు నమోదు
5గురు వ్యక్తులు తన ఆత్మహత్యకు కారణమంటూ రాసిన సూసైడ్ నోట్ లభ్యం
విద్యుత్ కట్చేశారని, ఆసుపత్రి సిబ్బందిని బెదిరించారని ఆరోపణ
మన్సూరాబాద్ : హస్తినాపురం ఓంకార్నగర్...
మూడు గొడ్డళ్లు
సరయూ నది ఒడ్డున రామశాస్త్రి గురుకుల పాఠశాలను స్థాపించి ఎంతో మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ గురుకులానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పక్కనే గలగలమని పారే నది. చుట్టూ కొబ్బరి, అరటి,...
దంపతుల మధ్య గొడవ…. కాల్పుల్లో గాయపడిన బంధువు
ఇస్రాజ్పల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భార్యపై భర్త కాల్పులు జరుపుతుండగా ఆమె మేనమామ అడ్డురావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాస్,...
దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు
నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
అంతరంగ అక్షర యాత్రికుడు రిల్కే
The only journey is the one within రిల్కే.
నేను భౌమ్యావరణం మీదుగా విస్తరిస్తున్న వర్తుల రేఖా వలయాల మీద జీవిస్తుంటాను. వేల ఏళ్లుగాపరమాత్ముని చుట్టు, సనాతన కోటకొమ్ముల చుట్టు పరిభ్రమిస్తున్నాను; అయినా...
ప్రియుడిని చంపిన దంపతులు
ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...
ఫరూఖాబాద్ కిడ్నాపర్ హతం
బాలలు క్షేమం, విడుదల చేసిన పోలీసులు
ఫరూకాబాద్ కిడ్నాపర్ హతం, బాలలు సురక్షితం
ఫరూకాబాద్ (యుపి) : ఒక దుర్మార్గుడి చేతిలో బందీలుగా చిక్కిన 23 మంది బాలల కథ చివరికి సుఖాంతమైంది. ఎనిమిది గంటలపాటు...
గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...