Home Search
కరోనా పాజిటీవ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్లో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్కు వెళ్లి వచ్చిన విషయం...
మాదాపూర్ లో మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్..
హైదరాబాద్:నగరంలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లో సాయినగర్ లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెడికల్...
హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: పోలీస్శాఖలో మొదటి కరోనా పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద...
ఖమ్మంలో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదు
ఖమ్మం: జిల్లాలో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదైనట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి కరోనాను ఎదుర్కొవాలని, కరోనా విషయంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సురక్షితంగా ఉందన్నారు....
సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..
సూర్యాపేట: జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన...
9మంది ఐరాస సిబ్బందికి కరోనా పాజిటీవ్
న్యూయార్క్ : మహమ్మారి కరోనా ఐక్య రాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్ అలెసాండ్రా వెలుసి తెలిపారు. ఈమేరకు ఆమె...
మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీ: ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. దీంతో వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని సప్దార్ జంగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఇద్దరు వైద్యులు విధులు...
నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసు నమోదు
నాగర్ కర్నూల్: జిల్లాలో మరో కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. ఢిల్లీ నిజమొద్దీన్ ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లిన 11 మందిని అధికారులు గుర్తించారు. వీరి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా.....
దేశంలో 724కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని,...
పోలీసు శాఖలో కరోనా కలకలం.. 35మందికి పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్, పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషప్లో ఏకంగా 16...
ఎపిలో విజృంభిస్తున్న కరోనా: కొత్తగా 1730 పాజిటీవ్ కేసులు.. 5మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 31,072 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1730 కరోనా...
కరోనా రెండో దశ: ఎపిలో 997 పాజిటీవ్ కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో ప్రతిరోజు ఎపిలో దాదాపు వెయ్యి పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఎపిలో కొత్తగా 997 మందికి కరోనా నిర్దారణ...
ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,918 పాజిటీవ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 61,330 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు...
‘మహా’ పోలీసుల్లో కరోనా కలవరం.. కొత్తగా 485మందికి పాజిటీవ్..
ముంబై: మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది. పోలీస్ శాఖలో భారీగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 485 మంది పోలీసులకు కరోనా సోకగా.. వైరస్...
పటాన్ చెరులో కరోనా కలకలం.. ఓకే కుటుంబంలో 12 మందికి పాజిటీవ్..
హైదరాబాద్: రోజురోజు పెరుగుతున్న కరోనాతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం పటాన్ చెరులో కరోనా కలకలం రేపింది. అమీన్పూర్ మండల పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓకే కుటుంబానికి చెందిన 12 మందికి...
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. మరో 150మంది పోలీసులకు పాజిటీవ్
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సదారణ ప్రజలతోపాటు రాష్ట్ర పోలీసుశాఖలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే...
తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం.. 180మందికి పాజిటీవ్
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. పోలీస్ అకాడమీలో మొదట వంట మనిషికి కరోనా సోకింది. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 180 మంది అభ్యర్థులకు కరోనా...
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
హైదరాబాద్ పోలీసుల్లో కరోనా టెన్షన్.. మరో 20మంది పోలీసులకు పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: నగర పోలీసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, ఎస్సైతోపాటు 20మంది కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్కు...
కోఠిలో కరోనా కలకలం.. గోకుల్ చాట్ యజమానికి పాజిటీవ్
హైదరాబాద్ః నగరంలో కోఠిలోని గోకుల్ చాట్లో కరోనా కలకలం రేపింది. గోకుల్ చాట్ షాప్ యజమానికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అధికారులు షాప్ను మూసివేయించారు. షాప సిబ్బందిని అంతా క్వారంటైన్కు తరలించారు....