Friday, May 3, 2024
Home Search

కరోనా పాజిటీవ్ - search results

If you're not happy with the results, please do another search
SP Balasubrahmanyam health condition critical

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్ పై చికిత్స..

చెన్నై: కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి  వైద్యులు తెలిపారు. శుక్రవారం బాలు ఆరోగ్యంపై వైద్యులు...

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష..

హైదరాబాద్‌ః రాష్ట్రంలో కరోనా వైరస్ పరిసితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్య పరికాల కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. టిమ్స్,...
Plane

యుఎఇ నుంచి భారత్‌కు 7 టన్నుల వైద్యావసరాలు

న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భారత్‌కు సహాయంగా ఏడు టన్నుల వైద్యావసరాలను అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) శనివారం పంపింది. దాదాపు 7000 మంది డాక్టర్లకు సహాయపడడానికి వీలుగా విమానం ద్వారా ఈ సరఫరా జరిగినట్టు...
VC-Sajjanar

సిపి సజ్జనార్ వార్నింగ్.. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే..

  రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్...
Minister KTR

యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్

  సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు....

సర్కారు ఆసుపత్రులకు సలామ్

  కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా ‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా.. ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...

ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్

  హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం...
Gandhi Hospital

గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు..

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్(కోవిండ్19) అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా అనుమానితుల సంఖ్య 457కు పెరిగింది. మంగళవారం ఒక్కరోజే శంషాబాద్ ఎయిర్ పోర్టులో 42 అనుమానిత కేసులు నమోదయ్యాయి....

సస్పెన్షన్‌కు నిరసనగా గాంధీలో వైద్యుడి ఆత్మహత్యాయత్నం

  మన తెలంగాణ / సికింద్రాబాద్ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఓ వైద్యుడు హల్‌చల్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. గాంధీ ఆసుపత్రిలో...

Latest News