Home Search
జల వనరుల శాఖ - search results
If you're not happy with the results, please do another search
జలవనరుల అభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తన జీవిత కాలంలో భారత దేశం ఎదుర్కొన్న అన్ని సమస్యల మీద తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన భారత దేశ రాజ్యాంగ రచనకు సారథ్యం వహించి అకుంఠిత దీక్షతో...
విశాఖ ఉక్కుకు బిఆర్ఎస్సే ఊపిరి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఎపి...
మానవ వనరులు-నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందుబాటులోని అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధించి పొరుగునున్న చైనా వంటి దేశాలతో పోటీ పడవలసిన దేశ పాలకులు...
వనితకు హోంశాఖ… రజినికి వైద్యం.. ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్
అమరావతి: ఎపి కొత్త మంత్రివర్గంలోకి మంత్రులకు ఆంధ్రప్రభుత్వం శాఖలను కేటాయించింది. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలోకి ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్,...
జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో మెఘాకు మరో రికార్డు
మనతెలంగాణ/హైదరాబాద్: భారీ ప్రాజెక్టుల నిర్మాణరంగంలో పేరుగాంచిన మెఘా జింజనీరింగ్ సంస్థ మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి నదిపై నిర్మిస్తున్న పొలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం టన్నల్ తవ్వకాల్లో ఈ రికార్డును...
యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ
ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక
మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా
కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర
కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు
కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం
మన తెలంగాణ/ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ...
జల దోపిడీకి పాల్పడితే ఊరుకోం
అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయాలి
రాష్ట్రంలో సీమాంధ్రులను కడుపులో పెట్టుకున్నాం
ప్రజలను రెచ్చగొట్టొద్దు
విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు : ఎలాంటి అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా, కేంద్ర జల వనరుల శాఖ...
కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం
భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక...
‘జల’వనరుల పాలన
19 ప్రాదేశిక ప్రాంతాలు, బాధ్యులుగా చీఫ్ ఇంజినీర్లు
ఆ పరిధిలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, బ్యారేజిలు, పంపుహౌజ్లు, కాలువలు, సబ్స్టేషన్లు అన్నీ సిఇ పరిధిలోకే...
నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...
ఇడి కస్టడీలో నుంచి రెండో సారి కేజ్రీ ఆదేశాలు
ఉచిత మందుల కొరత ఉండరాదని ఉత్తర్వు
మొహల్లా క్లినిక్లపై ప్రత్యేకంగా హితవు
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో నుంచి రెండవ సారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని...
కస్టడీ నుంచే పాలన
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్విం ద్ కేజ్రీవాల్ నగర ప్రభుత్వ కార్యకలాపాలపై క స్టడీలో నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. నగరంలోని...
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన స్టార్ట్.. మంత్రికి తొలి ఉత్తర్వు జారీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నగర ప్రభుత్వ కార్యకలాపాలపై కస్టడీలో నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న నీటి,...
తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల ప్రసక్తే లేదు: డికె శివకుమార్
తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల ప్రసక్తే లేదు
కెఆర్ఎస్ నుంచి నీటి విడుదల బెంగళూరు కోసమే
కర్నాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్
బెంగళూరు: తమిళనాడుకు కావేరి నది నీటిని ఎటువంటి పరిస్థితులలోను విడుదల చేసే ప్రసక్తే లేదని...
40 అడుగుల బోరు బావిలో పడిన వ్యక్తి మృతి
ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) నీటి పరిశుభ్రత ప్లాంట్లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిన ఒక వ్యక్తి మృతదేహాన్ని సుమారు 12 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆదివారం వెలుపలికి తీసుకువచ్చినట్లు...
మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’
కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి
గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం
తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి...
కాళేశ్వరంపై అడిగినా సమాచారం ఇవ్వలేదు: కిషన్రెడ్డి
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీను శనివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు...
అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్
కల్లూరు : తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బుధవారం కల్లూరు ఎన్ఎస్పి జల వనరుల...
స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నాయి
మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసరః స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండు కుండలను తలపిస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
అనుసంధానానికి ఓకే
హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియకు తె లుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అం గీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్ఫోర్స్ స మావేశం...