Home Search
డెంగీ - search results
If you're not happy with the results, please do another search
జ్వర తెలంగాణ
విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
బస్తీదవాఖానాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు రెట్లు ఓపీ
వాతావరణ మార్పులతో పెరుగుతున్న బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్: వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జర్వం, జలుబు, గొంతునొప్పి,...
‘పది’ శుద్ధ్యం
సీజనల్ వ్యాధులపై
సమరం
మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు
ప్రతి ఆదివారం పరిసరాల శుభ్రత
ముందుకొచ్చిన మంత్రులు,
ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు,
అధికారులు భాగస్వాములు
కావాలని ప్రజలకు పిలుపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది....
ఇంటి పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి హరీశ్రావు..
మన తెలంగాణ/హైదరాబాద్: డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం మంత్రి తన...
కరోనా ఇక సీజనల్ వ్యాధి
ఇది ఎండమిక్ దశకు చేరుకుంది
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని...
డెంగ్యూ కట్టడికి బల్దియా ముందస్తు చర్యలు
పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరం
ప్రతివారం 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత
హైదరాబాద్: వర్షకాలం ప్రవేశంతో నగరంలో వరస వర్షాలుకురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల కట్టడికి జిహెచ్ఎంసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అదేవిధంగా జిహెచ్ఎంసి ఎంటామాలజీ...
దోమల నియంత్రణకు డ్రోన్లు..
మన తెలంగాణ/సిటీ బ్యూరో: దోమల కట్టడికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని జిహెచ్ఎంసి సద్వినియోగం చేసుకుంటోంది. తద్వారా ప్రాణాంతక మైన డెంగీ లాంటి విష జర్వాల కారణమవుతున్న దోమల నియంత్రణలో సత్ఫాలితాలను సాధిస్తోంది. దోమలను...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారు
వారిని తలెత్తుకునేలా చేశాం
కాంగ్రెస్ హయాంలో సర్పంచ్లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారు
నిధులు దారి మళ్లీంపు అన్న విషయం సత్యదూరం
సభ్యులు ఇచ్చే ఏ విషయంపైనైనా తాము మాట్లాడడానికి సిద్ధం
అణాపైసాతో లెక్కచెబుతాం, నిధులు రాష్ట్రాల హక్కు
కేంద్రం...
గ్రేటర్లో డెంగ్యూ కేసులు అధికం
రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు
కరోనా కంటే డేంజర్గా మారిన సీజనల్ వ్యాధులు
దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట
రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు
ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న...
బెంగాల్లో న్యూమోనియాతో ఆరేళ్ల బాలుడు మృతి
జల్పాయ్గురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్గురి జిల్లా జల్పాయ్గురి సాదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం తదితర కారణాల వల్ల ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 88...
ఐటి కంపెనీలు తెరవాలి
కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో...
ఆసుపత్రులో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
గ్రేటర్ నగరంలో 650 దాటిన బాధితులు
ఇదే అదునుగా భావించి దోచుకుంటున్న ప్రైవేటు దవఖానలు
దోమల వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నీటి ట్యాంకుల,పూలకుండీల్లో నీరు నిల్వలేకుండా చూడాలి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేపట్టాలని సూచిస్తున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల...
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది
పాఠశాలల ప్రారంభంపై మా అభిప్రాయం ప్రభుత్వానికి తెలిపాం
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్...
గ్రేటర్పై సీజనల్ వ్యాధుల ముప్పు…
దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం
గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు
డెంగీ, మలేరియా, చికెన్గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై...
దోమల నివారణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్ఎంసి ఎంటమాలజీ విభాగం చీఫ్ ఎం టమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు చార్మినార్ జోన్ పరిధిలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చాంద్రాయణగుట్ట ఎంటమాలజీ వర్క్...
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్రానికి నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం
తిరునంతపురం: కరోనా సెకండ్వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం డుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో...
రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు...
మా అంచనాలే కరెక్ట్
సెప్టెంబరులో పాజిటివ్ రేట్ 4 శాతానికి పడిపోయింది
98 శాతం సాధారణ జనజీవనాన్ని చూస్తున్నాం
ప్రభుత్వ, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ బెటర్
మీడియా సమావేశంలో వెల్లడించిన డిహెచ్, డిఎంఇలు
మన తెలంగాణ/హైదరాబాద్...
ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే
రీ ఇన్ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి...
పిహెచ్సిలు అదనంగా 4గంటలు
ఓపి సమయం పెంచండి, జిహెచ్ఎంసిలో ఈవినింగ్ క్లినిక్లు
సీజనల్ వ్యాధులను నిర్లక్షం చేయొద్దు : మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ప్రతి పిహెచ్సిలో ఓపి సమయాన్ని పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...