Home Search
మంత్రి జి.కిషన్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
భారత్ సత్తా చాటాం
విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది
యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు
ఐఎస్బి విద్యార్థులు దేశానికి గర్వకారణం
2001లో వాజ్పేయ్ ప్రారంభించిన ఐఎస్బి ఇప్పుడు ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్గా ఎదిగింది
ఎంతోమంది...
రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి
అన్ని జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలి
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోరుతూ...
దేవులపల్లి అమర్కు ‘ఆటా’ ఎక్సలెన్స్ అవార్డు
మనతెలంగాణ/ హైదరాబాద్: జర్నలిజం రంగంలో విశేష కృషి చేసినందుకు అమెరికా తెలుగు సంఘం దేవులపల్లి అమర్ను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ప్రముఖ జర్నలిస్టు...
పర్యాటక సదస్సులో అందరి దృష్టినీ ఆకర్షించిన రామప్ప ఆలయం
సాంస్కృతిక నిధిగా వర్ణించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
బెంగళూర్: మూడు నెలల క్రితం ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచింది. బెంగళూర్లో జరుగుతున్న సాంస్కృతిక, పర్యాటకశాఖ...
రామప్ప ప్రపంచవ్యాప్తంగా వెలగాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/వెంకటాపూర్/ములుగు ప్రతినిధి : కాకతీయ కళాసంపద ప్రాచుర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంసృతిశాఖ ఈశాన్యాభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ మండలంలోని...
మజ్లిస్కు బిజెపి భయపడదు
నిర్మల్ బహిరంగసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్ తదితరులు, టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన...
ఎల్జికి మరిన్ని అధికారాలిచ్చే బిల్లును ఉపసంహరించాలి: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టే సవరణబిల్లును ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం జంతర్మంతర్ వద్ద ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చేపట్టిన...
వాణీదేవి నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్,...
స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి
ఆయన బోధనల స్ఫూర్తితోనే గవర్నర్గా ఎదిగా
ఆత్మనిర్భర్ భారత్లో యువతే కీలకం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి, ఆయన బోధనల స్ఫూర్తితోనే తాను గవర్నర్గా ఎదిగానని, ఆత్మనిర్భర్ భారత్లో యువతే...
సత్వర న్యాయం కోరుతూ కిషన్రెడ్డితో పాయల్ భేటీ
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి పాయల్ఘోష్ బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి తనకు సత్వర న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ 2013లో తనపై...
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు...
రాష్ట్రం కోరితే ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్ను నియంత్రించేందుకు...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం...
రాష్ట్ర వ్యాప్తంగా 40 బహిరంగ సభలు : బిజెపి
హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర...
నేతన్నలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.....
అధునాతన సదుపాయాలతో వందేభారత్ రైళ్లు : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్...
పరేడ్ మైదానం నుంచి పరకాల వరకు… ఏకబిగిన బైక్ ర్యాలీ
కిషన్రెడ్డి- అడుగడుగునా ప్రజల నీరాజనం
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. 200 కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పాల్గొన్నారు....
బిజెపి జిల్లాల బాధ్యుల నియామకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ జిల్లాల బాధ్యులను నియమించింది. శనివారం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన...
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించాలి : కిషన్రెడ్డి
హైదరాబాద్ : గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్,...