Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
సిరి మూటలు, పేదరికం మేటలు!
కోవిడ్ -19 భారత్నే కాదు ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ చరిత్రలో ఇలాంటి విధ్వంసాన్ని చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. ఒక...
గల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు మృతి: రష్యన్ వార్తా సంస్థ
వెల్లడించిన రష్యన్ వార్తా సంస్థ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టాస్...
మయన్మార్లో ఆంక్షలు విధిస్తున్న పలు దేశాలు
అమెరికాలో 10 లక్షల డాలర్ల ఆస్తుల వినియోగంపై బైడెన్ ఆంక్షలు
అదే బాటలో న్యూజిలాండ్, మిలిటరీ నేతలపైనా ప్రయాణ ఆంక్షలు
ఈ నెల 22న సమావేశమవుతున్న ఇయు దేశాలు
సియోల్: మయన్మార్లో గత వారం తిరుగుబాలు తర్వాత...
భీమా కొరెగావ్ కేసులో బూటకపు సాక్ష్యాలు
అరెస్టయినవారిని విడుదల చేయాలని వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: బీమా కొరగావ్ కేసులో అరెస్టయిన వారిపై బూటకపు సాక్షాలు తయారు చేశారని అందువల్ల నిందితులను వెంటనే విడిచిపెట్టాలని గురువారం వామపక్షాలు డిమాండ్ చేశాయి. అమెరికా లోని...
విదేశాలలో కరోనా కాటు.. 2072 మంది భారతీయులు మృతి
న్యూఢిల్లీ : కరోనాతో విదేశాలలో 2072మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు...
మేయర్ గద్వాల విజయలక్ష్మి బయోడేటా..
మన తెలంగాణ హైదరాబాద్ : అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని స్వస్థలానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ...
ట్రంప్ పై అభిశంసన
అడ్డుకోడానికి రిపబ్లికన్ల విఫలయత్నం... అభిశంసన నెగ్గడానికి మరో 11 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై సెనేట్లో ప్రవేశ పెట్టిన అభిశంసనపై మంగళవారం విచారణ ప్రారంభమైంది. క్యాపిటల్...
ఆంక్షలు ఎత్తివేస్తేనే అణుఒప్పందం మళ్లీ అమలు
అమెరికాకు ఇరాన్ సూచన
టెహ్రాన్ : ప్రపంచ దేశాలతో కుదిరిన అణుఒప్పందం ప్రకారం ఇరాన్ కట్టుబడి ఉండాలంటే ఇరాన్పై విధించిన ఆంక్షలను అమెరికా మొదట ఎత్తివేయాలని ఇరాన్ అధినేత ఆదివారం విజ్ఞప్తి చేశారు. తమపై...
వినదగు నెవ్వరు చెప్పిన..!
ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ రైతు ఉద్యమంపై అమెరికా మొదటిసారిగా మొన్న గురువారం నాడు పెదవి విప్పింది. దీనికి సంబంధించి మన మీడియా ఇచ్చిన సమాచారంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త...
ప్రైవేటుకు విశాఖ ఉక్కు
సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
హెచ్-1బి వీసాల జారీకి ఈ ఏడాది లాటరీ విధానమే
డిసెంబర్ 31 వరకు ట్రంప్ పద్ధతి వాయిదా
వాషింగ్టన్: భారత్సహా ఇతర దేశాల ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బి వీసాల విషయంలో ట్రంప్ తెచ్చిన నూతన విధానాలను ఈ ఏడాది డిసెంబర్ 31వరకు వాయిదా...
లింకన్ మెమోరియల్లో కమలాహారిస్ గాజు ప్రతిమ
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ గాజు ప్రతిమను వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్లో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ ప్రతిమను సందర్శకులకు అనుమతించనున్నారు. పలు అంశాల్లో మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినందున కమలకు...
రైతులు దేశంలో అంతర్భాగం: విరాట్ కోహ్లీ
హైదరాబాద్: రైతు ఉద్యమంపై అంతర్జాతీయ ప్రముఖులు చేసిన ట్వీట్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. భారత దేశంలో రైతులు అంతర్భాగమని, శాంతియుతంగా ఉండి ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికి...
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
ప్రజాస్వామ్య సూచీలో 53 వ స్థానానికి భారత్ పతనం
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషణ
న్యూఢిల్లీ : 2020 ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ స్థాయిలో భారత్ రెండు స్థానాలు దిగజారి 53 వ స్థానానికి చేరుకుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది. పాలక వర్గాల...
రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా
తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన
సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా...
నూతన వలస విధానానికి బైడెన్ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటి నిపుణులకు మేలు చేసే నూతన వలస విధనాన్ని అమెరికా అధ్యక్షడు జో బైడన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జో బిడెన్...
మయన్మార్ లో ‘సైని’కుతంత్రం
దశాబ్దం తర్వాత మళ్లీ సైన్యం చేతిలోకి
అధ్యక్షుడిగా మిలిటరీ కమాండర్, గృహనిర్బంధంలో ఎంపిలు
బ్యాంకాక్: మయన్మార్లో సోమవారం సైనిక తిరుగుబాటు తర్వాత ఆర్మీ అధికారులు అధ్యక్షుడుగా నియమించిన వ్యక్తి 2007లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలను అణచివేతలో...
‘నాసా ’యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా భారతీయ అమెరికన్ భవ్యాలాల్
భారతీయ మహిళా శాస్త్రవేత్తకు దక్కిన అపూర్వ గౌరవం
వాషింగ్టన్ : భారతీయ అమెరికన్ మహిళ, శాస్త్రవేత్త భవ్యాలాల్ అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసాకు యాక్టింగ్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమితులయ్యారు. ఇంజినీరింగ్, అంతరిక్ష విజ్ఞాన...
వుహాన్లోని పశువుల ఆస్పత్రిని సందర్శించిన నిపుణుల బృందం
విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఒ
వుహాన్: మంగళవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఒ) నిపుణుల బృందం చైనా వుహాన్లోని పశువుల ఆసుపత్రిని సందర్శించింది. తమతో సమావేశం కోసం ఆసుపత్రిలో అద్భుతమైన సదుపాయాలు కల్పించారని, తమకు అవసరమైన సమాచారం...