Wednesday, May 15, 2024
Home Search

జమ్మూ కశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. షోపియాన్...
Sonia Gandhi says she is full-time president

ఫుల్‌టైమ్ ప్రెసిడెంట్‌ను నేనే

నేను చురుగ్గానే పని చేస్తున్నా మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు సిడబ్లుసి సమావేశంలో జి23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ...
2 Terrorists Killed by security forces Encounter in J&K

ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం సౌత్ కశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదల ఏరివేత కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్...
2 Terrorists Killed by Army Forces in Kulgam District

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లోని పిర్‌పంజాల్ సమీప ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు....
Umran Malik's Father On Son's IPL Debut

అప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి

ఉమ్రాన్ మాలిక్ ఐపిఎల్ అరంగేంట్రంపై తండ్రి భావోద్వేగం శ్రీనగర్: ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరఫున జమ్మూ, కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపిఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో...
Prime Minister Narendra Modi at the SCO Summit

ప్రపంచ శాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది

అఫ్ఘన్‌లో పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఎస్‌సిఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతిభద్రతలతో దేశాల మధ్య...

సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు

‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’ కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
Corona Vaccine For 50 Crore People : PM Modi

అభివృద్ధికి అడ్డుగోడలు కడుతున్నారు: విపక్షాలపై ప్రధాని ధ్వజం

లక్నో: పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సమయంలో ఢిల్లీలో కొంతమంది పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే వారి స్వార్థపూరిత...
Covid Symptoms appear three days after infection

సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు

మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ 1కన్నా ఎక్కువ ఉంటోంది 44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువ ఉంది ఇది ఆందోళనకరమన్న కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ముగియలేదని...
Pak policies are threat to whole world says india

కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం

పిఓకె ఎన్నికల ర్యాలీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.పిఓకెలో తమ పార్టీకి...
Jammu Drone Attack Case hands over to NIA

ఎన్‌ఐఎకు డ్రోన్‌దాడి కేసు

జమ్మూ దాడి కేసు దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం న్యూఢిల్లీ: జమ్మూ ఎయర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎకు అప్పగించారు. కేంద్ర...
FIR Filed against Twitter India MD Manish Maheshwari

ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు

ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు తప్పుడు మ్యాప్‌ను ప్రచురించినందుకు కేసు పమోదు చేసిన యుపి పోలీసులు నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీశ్ మహేశ్వరిపై మరో కేసు...
Drone attack on Jammu Air Force Station

ఉగ్రవాదుల డ్రోన్ దాడి

ఐఎఎఫ్ హెలికాప్టర్లే లక్షం కావచ్చని అనుమానం ఆయుధాలు, వాహనాలు సురక్షితం ఇద్దరికి గాయాలు, భవనం పైకప్పుకు భారీ రంధ్రం దేశంలో తొలి డ్రోన్ దాడి ఇదేనంటున్న అధికారులు సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆరా జమ్మూ: భారత్ ఏ...
PM Modi's All Party meet in Delhi

మధ్యాహ్నం 3 గంటలకు జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్ష నేత‌ల‌తో ప్రధాని భేటీ..

శ్రీనగర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్ష నేత‌ల‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముక‌శ్మీర్‌ నేతలతో మోడీ...
Under leadership of Yogi BJP will get 50 seats

బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!

  నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
BJP Will Come In Power Again In UP : Yogi Adityanath

సవాళ్ల సుడిగుండంలో యోగి

మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్‌లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...

రాష్ట్రాలకు కొవాగ్జిన్ పంపిణీ

జాబితాల్లో తెలంగాణ సహా 14 రాష్ట్రాలు భారత్ బయోటెక్ వెల్లడి న్యూఢిల్లీ : ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర...

రివాల్వర్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

జమ్మూ: జమ్ముకశ్మీర్ రాంబాన్ జిల్లాలో మంగళవారం ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నాటకకు చెందిన అసంగెప్ప మాదర్‌గా గుర్తించారు(28)గా గుర్తించారు. బనిహాల్ ఆర్...
Pakistani civilian attempting to cross border in Rajasthan

పాక్ ఆయుధాలు విడిచే యత్నం : విఫలం చేసిన బిఎస్‌ఎఫ్

  జమ్ము : అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జార విడువడానికి పాక్ చేసిన యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) విఫలం చేసింది. జమ్మూ లోని ఆర్నియా...
Cabinet Secretary Rajiv Gauba Review on Covid 19

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే