Monday, April 29, 2024
Home Search

జమ్మూ కశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
PM Modi 74th I-Day Address from Red Fort

మన వస్తువులనే ఆదరిద్దాం

ప్రపంచం ఆదరించేలా చేద్దాం ఆత్మనిర్భర్ భారత్‌ను సాధిద్దాం అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్‌తో అనుసంధానం ప్రతి ఒక్కరికీ  హెల్త్‌కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు, ఎల్‌ఎసి నుంచి...
Two Police personnel lost their lives and one injured

ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి

జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ...
India rejects China move on Kashmir issue at UNSC

చైనా వక్ర చేష్టలొద్దు: భారత్

న్యూఢిల్లీ: చైనా కుయుక్తులు మానుకుని, సవ్యంగా వ్యవహరిస్తే మంచిదని భారతదేశం హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలిలో చైనా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించడంపై నిరసన తెలిపింది. దేశ అంతర్గత వ్యవహారాలలో కలుగచేసుకునే...
Three militants And one soldier killed in encounter

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
India reached 9 Lakhs Corona Cases 

9 లక్షలు దాటిన కరోనా కేసులు

వరసగా మూడో రోజూ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు మృత్యువాత పడిన 553 మంది బాధితులు మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు కోలుకున్న వారు 5,71,459 మంది మహారాష్ట్రలో 2.6 లక్షలకు పైగా కేసులు న్యూఢిల్లీ: దేశంలో...
8 militants killed in Kashmir by security forces

పొగపెట్టి.. బైటికి రప్పించి..

  కశ్మీర్‌లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్,...
CRPF Jawan dies due to Corona in Jammu Kashmir

కరోనాతో సిఆర్పీఎఫ్‌ జవాను మృతి..

శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్‌...
Pakistani pigeon was released by the police

పాక్ పావురానికి విముక్తి

  న్యూఢిల్లీ : గత ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి రహస్య ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న...
terrorists-killed

కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు...

కరోనా కట్టడిలో తెలంగాణ టాప్

  తెలంగాణలో 70 రోజులకు కేసుల రెట్టింపు ఎన్‌టిడివి విశ్లేషణలో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రముఖ జాతీయ ఛానెల్...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రయత్నాలు: నిఘా వర్గాల హెచ్చరిక

శ్రీనగర్‌ః రంజాన్ వేళ భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ...

భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం

  న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్‌లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

4 రోజుల్లో రెట్టింపు

    నిజాముద్దీన్ పాజిటివ్‌లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83 మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్‌లో ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

ముగ్గురు మాజీ సిఎంలను విడుదల చేయండి

  న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత...

Latest News