Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో షూటర్ దాదీ కన్నుమూత
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్ జిల్లాకు చెందిన షూటర్ దాదీ చంద్రో తోమర్ కరోనాతో కన్నుమూశారు. చంద్రోతోమర్(89) కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో...
సొలి సొరాబ్జీ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్...
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎంఎల్ఎ మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వర్ధన్న పేట...
మాజీ ఎంఎల్ఎ చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూత
అమరావతి: బిసి నేత, మాజీ ఎంఎల్ఎ కుడిపూడి చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చిట్టబ్బాయి...
మానవ హక్కుల కార్యకర్త ఎన్కె భట్టాచార్య కన్నుమూత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ఎన్కె భట్టాచార్య కన్నుమూశారు. పౌర హక్కుల వేదిక జన్ హస్తక్షేప్ కన్వీనర్గా ఆయన పనిచేశారు. ఆయన మృతితో ఒక గొప్ప మానవ...
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
ముంబై: మహారాష్ట్ర మాజీ ఎంపి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ కోవిడ్ -19 కన్నుమూశారు. ఆయన వయసు 81ఏళ్లు. కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స...
మాజీ మంత్రి ఎంఎస్ఆర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు(87) కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామును 245 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
కర్నాటక మాజీ ఎంపి మృతి.. సిఎం సంతాపం
బెళగావి: కర్నాటక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ బెళగావి ఎంపి ఎస్.బి సిడ్నల్ మంగళవారం కన్నుమూశారు. సిడ్నల్ వయసు 85 ఏళ్లు. ఆయన వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు....
పొట్టి వీరయ్య కన్నుమూత
ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. రెండు అడుగుల ఎత్తు ఉండడంతో అతన్ని అందరూ పొట్టి వీరయ్య అని పిలిచేవారు. అదే ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చి...
సుప్రీం కోర్టు న్యాయమూర్తి గౌడర్ కన్నుమూత
వ్యక్తుల స్వేచ్ఛకు గళమెత్తిన జస్టిస్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ ఆదివారం కన్నుమూశారు. 62 సంవత్సరాల గౌడర్ ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో స్థానిక మేదాంత ఆసుపత్రిలో చేరారు....
జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 ఏండ్లు. జస్టిస్ మోహన్...
మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి ఇకలేరు…
కరీంనగర్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి శుక్రవారం ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. సాయిరెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఇకలేరు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కరోనాతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్టు...
చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి ఇకలేరు….
ఢిల్లీ: ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్(92) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్య కారణాలతో అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్వనాథన్ సదరన్ రైల్వేలో జనరల్ మేనేజర్గా పని చేశారు....
పాక్ మానవ హక్కుల నేత ఐఎ రహ్మాన్ కన్నుమూత
లాహోర్: ప్రముఖ పాకిస్తానీ మానవ హక్కుల ఉద్యమ నేత, జర్నలిస్టు ఐఎ రహ్మాన్ సోమవారం కన్నుమూశారు. పాకిస్తాన్లోని హిందువులు, క్రైస్తవులతోసహా మైనారిటీల తరఫున బలంగా తన గొంతును వినిపించడమే కాక భారత్, పాక్...
కరోనాతో ప్రముఖ నటుడు సతీష్ కౌల్ కన్నుమూత
ప్రముఖ పంజాబీ నటుడు సతీష్ కౌల్ మహమ్మారి కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 66 ఏళ్ల సతీష్ కౌల్ గతవారం రోజుల క్రితం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో...
మాజీ కేంద్ర మంత్రి కన్నుమూత
గుజరాత్: 1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలి పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని...
ఎపిలో బద్వేలు ఎంఎల్ఎ మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు వైఎస్సార్సిపి ఎంఎల్ఎ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆదివారం మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో...
మయన్మార్లో నిరసనల హోరు
మయన్మార్లో నిరసనల హోరు.. అణచివేతలకు ప్రతిఘటనలు
యాంగూన్: ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాణప్రదం అంటూ మయన్మార్లో ఆదివారం తిరిగి నిరసనకారులు రోడ్లపైకి తరలివచ్చారు. మయన్మార్లో సైనిక దినోత్సవం నాడే(శనివారం) సైన్యం పలుచోట్ల ఉద్యమకారులపై జరిపిన కాల్పుల్లో...