Friday, May 10, 2024
Home Search

జియో - search results

If you're not happy with the results, please do another search
Physiotherapist honor killing in Adoni at Kurnool

ఆదోనిలో పరువు హత్య…

అమరావతి: కర్నూలు జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఆదోనిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడిని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురజాలకు చెందిన ఆడమ్...
Balochistan activist Karima Baloch murdered in Canada

బలూచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా దారుణ హత్య

  న్యూఢిల్లీ : బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్‌ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో...
sustained legal fight over rape cases:Ashadevi

అత్యాచార కేసులపై నిరంతర న్యాయ పోరాటం

  ‘నిర్బయ’ తల్లి ఆశాదేవి ఆరాటం న్యూఢిల్లీ : నా కుమార్తె నిర్భయ పై అత్యాచారానికి, హింసకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష పడినా, తన న్యాయపోరాటం అంతటితో ఆగిపోదని, అలాంటి బాధితులకు న్యాయం జరగడానికి నిరంతరం...
Heart attack to director choreographer Remo D'Souza

రెమో డిసౌజాకు గుండెపోటు

  ఐసియులో చికిత్స ముంబయి: డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు గుండెపోటు వచ్చింది. శుక్రవారం ఆయణ్ని ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్చారు. ఐసియులో చికిత్స పొందుతున్న డిసౌజా ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆయనకు...

ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
Ali amin gandapur criticizes Maryam Nawaz

ప్రజల సొమ్ముతో ప్లాస్టిక్ సర్జరీలు

  ప్రతిపక్ష నాయకురాలిపై పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి అలీ అమిన్ గండపూర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దేశ ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్ ఎన్)...
Virus in 2 crore Gionee smartphones

2 కోట్ల చైనా స్మార్ట్‌ఫోన్ల‌లో వైరస్

  చైనా : జియోనీ కంపెనీ 2 కోట్ల‌కు పైగా యూజ‌ర్ల‌ స్మార్ట్‌ఫోన్ల‌లో మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తాజాగా విచార‌ణ‌లో తేలింది. జియోనీ అనుబంధ సంస్థ అయిన షెంజెన్ ఝిపు టెక్నాల‌జీ కంపెనీ లిమిటెడ్ స్టోరీ...
Central forces for GHMC elections

ఎన్నికలకు కేంద్ర బలగాలు

  22,000తో భారీ భద్రత 167 హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత 4,979 పోలింగ్ కేంద్రాలు 29బార్డర్ చెక్‌పోస్టులు, 293 పికెట్‌లు రూ.1.45కోట్లు స్వాధీనం, 4,187గన్స్ స్వాధీనం పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్ నగర సిపి అంజనీకుమార్ మనతెలంగాణ, హైదరాబాద్ :...
Huge Police security for GHMC elections

జిహెచ్‌ఎంసి ఎన్నికలకు భారీ భద్రత

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల...
Kohli might miss for last two Tests against Australia

ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు కోహ్లీ దూరం!

  ముంబయి: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు...
Kapil Dev suffers heart attack

కపిల్ దేవ్‌కు గుండెపోటు

న్యూఢిల్లీ: 1983 ప్రపంచ కప్‌లో భారత్‌ను ముందుండి నడిపించిన దిగ్గజ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు....

ఫేస్‌బుక్ వివాదం

  ‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
Vivo removed from IPL 2020 Title Sponsorship

ఐపిఎల్‌కు వివో దూరం

ఐపిఎల్‌కు వివో దూరం కొత్త స్పాన్సర్ అన్వేషణలో బిసిసిఐ ముంబై: యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు దూరంగా ఉండాలని ప్రధాన స్పాన్సర్, చైనాకు చెందిన వివో సంస్థ నిర్ణయించింది. ఈ...
KTR Comments on Krishna water dispute

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్

  హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
Sixth phase Haritha Haram programme from June 25

రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం

  30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం హెచ్‌ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్‌ఎంసిలో 2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
Intermediate Vocational Education Changes in Telangana

ఇంటర్ ఒకేషనల్ విద్యలో మార్పులు

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వృత్తి విద్యా (ఒకేషనల్) కోర్సులను పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా, సత్వర ఉపాధి అందించే విధంగా తీర్చిదిద్దేలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు...
UPSC New Schedule for Civil and Other Examinations

యుపిఎస్‌సి: సివిల్స్‌తో పాటు ఇతర పరీక్షలకు కొత్త షెడ్యూల్

  న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అన్ని నియామక పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఎన్‌డిఎ, ఎన్ఎ, సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్స్, రిక్రూట్‌మెంట్ టెస్టులకు కొత్త...

ఎయిర్‌టెల్‌లో 5 శాతం వాటా

న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్‌టెల్‌లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు...
Facebook is going to own Giphy website

ఫేస్‌బుక్ మరో భారీ డీల్

  జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్‌బుక్ మరో ప్రముఖ వెబ్‌సైట్‌ను...

జూన్ 3న ఇంటర్ పెండింగ్ పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో నిలిపిపోయిన ఇంటర్ పెండింగ్ పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పేపర్ 2, మాడర్న్ లాంగ్వేజ్ పేపర్...

Latest News