Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం
ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్బి...
4 మండలాలకు దళితబంధు నిధులు
రూ.250కోట్లు విడుదల
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే...
అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
మాట కాదు.. రాసివ్వాలి
రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం
ఏవో సాకులు చెబుతూ కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్
అపాయింట్మెంట్
ఇవ్వడంలేదు మమ్మల్ని
నిరీక్షించేలా చేయడం అంటే
తెలంగాణ రైతులను
అవమానించడమే...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎల్బి స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రిస్మస్ విందు
హైదరాబాద్: ఎల్బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ
హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
దళితబంధు సామాజిక పెట్టుబడి
ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం
నిధులను త్వరలో విడుదల చేస్తాం
తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
రాజీకి రాజమార్గం
మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిటేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ
ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌలిక వసతులతో ఈ కేంద్రాన్ని...
28 నుంచి రైతుబంధు
10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
కొత్త రైతులకు సైతం అందజేయాలని ఆదేశం
వీరి నుంచి ఇపటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
యాసంగి రైతుబంధుకు రూ.7377కోట్లు అవసరమవుతాయని అంచనా
హైదరాబాద్ : రైతుబంధును...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలి
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుందని, అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం,...
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తాం: సిజెఐ
హైదరాబాద్: ఐఎఎంసి వెంటనే ప్రతిపాదన చేసిన వెంటనే సిఎం కెసిఆర్ ఆంగీకరించారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. నానక్రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ...
నెరవేరనున్న నిరుపేదల చిరకాల వాంఛ
డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణికి ముహూర్తం ఖరారు, నిరుపేదకు నీడను
అందించాలనే సిఎం సంకల్పం, రేపు కమాన్పూర్లో మంత్రి గంగుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ
మన తెలంగాణ /కరీంనగర్ రూరల్: నిరుపేదల కళ...
తగ్గేదేలే
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో
20న రాష్ట్రవ్యాప్త నిరసన
రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు
చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు
సైలెంట్గా ఉండాలి. కేంద్రంతో
అమీతుమీ తేల్చుకోవాలి.
యథావిధిగా రైతుబంధు
రాష్ట్రమంతటా దళితబంధు
మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి
నియోజకవర్గాల్లో కొందరు...
ఇల్లు.. పెళ్లి
సంక్షేమం, అభివృద్ధి
దేశంలో మరెక్కడా లేని మంచి పాలన
అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్లో 248 డబుల్
ఇళ్లను పేదలకు అందించిన సందర్భంగా మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు...
అద్దాల్లా పురాలు
అన్ని మౌలిక వసతులతో పరిశుభ్ర పట్టణాలను అభివృద్ధి చేయాలనే లక్షంతో ప్రభుత్వం ముందుకెళుతోంది
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాల
అభివృద్ధికి సకల చర్యలు తీసుకుంటుంది పట్టణ ప్రగతి
కార్యక్రమం చేపట్టినప్పటి...
‘నిమ్స్ కిడ్నీ మార్పిడిలో’ రికార్డు
2014కు ముందు 25ఏళ్లలో 649 కిడ్నీ మార్పిడి సర్జరీలు జరగ్గా, 2014 నుంచి ఈ ఇప్పటికి 742 సర్జరీలు, ఈ ఏడాది ఇంతవరకు 100 శస్త్రచికిత్సలు, ప్రజారోగ్యంపై అత్యంత శ్రద్ధ పెట్టిన తెలంగాణ...
ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ
9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం
గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
14 జిల్లాల్లోని 1,810...
టూరిజం అభివృద్ధికి పెద్దపీట: శ్రీనివాస్ గౌడ్
సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని...