Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
యూట్యూబ్ చానెళ్లపై ఐటి శాఖ నిఘా
కేంద్ర మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు
రంగంలోకి దిగిన ఐటి, పోలీసు శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 200 యూట్యూబ్ వార్తా చానెళ్ల ప్రసారాలపై అటు ఐటిశాఖ, ఇటు పోలీసు శాఖ నిఘా సారించడంతో...
ఆరోగ్య ఛాంపియన్
నీతి ఆయోగ్ సూచీలో తెలంగాణకు మూడో స్థానం
గతేడాదితో పోలిస్తే మరోమెట్టెక్కిన రాష్ట్రం హెల్త్ సేవల్లో పురోగమిస్తున్న
రాష్ట్రాల జాబితాలో మొదటిస్థానం తలసారి ఖర్చులో మూడోస్థానం ఆఖరి
స్థానంలో మొదటి రెండు స్థానాల్లో...
‘కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి’
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా మార్గదర్శకాలు విడుదల సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ను క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి...
యేసు సూక్తి… ప్రేమ, క్షమాగుణం: హరీష్ రావు
సిద్దిపేట: యేసు ప్రభువు సూచించిన సూక్తి.. అందరినీ ప్రేమించి, క్షమగుణాన్ని కలిగి ఉండాలని చెప్పారని, ప్రతీ వ్యక్తి సమాజంలో ఆనందంగా గడపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు...
ఫెయిలైనోళ్లంతా పాస్
51శాతం మంది విద్యార్థులకు ఊరట
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పిన అందరికీ
కనీస మార్కులు ముఖ్యమంత్రి కెసిఆర్
ఆదేశాల మేరకు నిర్ణయం ఇదే ఆఖరు..
సెకండియర్లోనూ పాస్ చేస్తామని ఆశించొద్దు
ఫలితాలపై విమర్శలు సరికాదు,...
‘బహిరంగ’ విజయం
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్టాల్లో తెలంగాణకు ప్రథమస్థానం
దేశంలో 17684 ఒడిఎఫ్ గ్రామాలు
అందులో 6537 తెలంగాణవే
తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక
తెలంగాణపై కేంద్రప్రభుత్వం ప్రశంసల జల్లు
నిరంతర పారిశుధ్య పనుల వల్లే ఈ...
మహిళా సాధికారతకు కృషి : సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి మహిళా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా సహకార...
సిద్దిపేట దశ, దిశ మారింది: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు....
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు టిఆర్ఎస్ వ్యతిరేకం: కవిత
హైదరాబాద్: స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందని ఎంఎల్ సి కవిత ప్రశంసించారు. తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి...
ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం
ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్బి...
4 మండలాలకు దళితబంధు నిధులు
రూ.250కోట్లు విడుదల
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే...
అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
మాట కాదు.. రాసివ్వాలి
రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం
ఏవో సాకులు చెబుతూ కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్
అపాయింట్మెంట్
ఇవ్వడంలేదు మమ్మల్ని
నిరీక్షించేలా చేయడం అంటే
తెలంగాణ రైతులను
అవమానించడమే...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎల్బి స్టేడియంలో సిఎం కెసిఆర్ క్రిస్మస్ విందు
హైదరాబాద్: ఎల్బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ
హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
దళితబంధు సామాజిక పెట్టుబడి
ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం
నిధులను త్వరలో విడుదల చేస్తాం
తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
రాజీకి రాజమార్గం
మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిటేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ
ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌలిక వసతులతో ఈ కేంద్రాన్ని...
28 నుంచి రైతుబంధు
10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
కొత్త రైతులకు సైతం అందజేయాలని ఆదేశం
వీరి నుంచి ఇపటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
యాసంగి రైతుబంధుకు రూ.7377కోట్లు అవసరమవుతాయని అంచనా
హైదరాబాద్ : రైతుబంధును...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...