Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
జాతీయ విధానం కావాలి
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్ఎస్ ఎంపిలు
జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు...
ఒమిక్రాన్తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి
వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం….
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగింది. యాసంగిలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు చర్చించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు.
ధాన్యాన్ని కేంద్రం సేకరించాలి: టిఆర్ఎస్ ఎంపిలు
ఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఎంపిలు డిమాండ్...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం
కొత్త వేరియెంట్, ధాన్యం కొనుగోళ్లు, యాసంగ పంటల సాగుపై ప్రధాన చర్చ
దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
నాయీ బ్రహ్మణులకు ఉచిత విద్యుత్ మీటర్లు..
మన తెలంగాణ/వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, నాయీ బ్రహ్మణ కుల వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా మండల కేంద్రంలోని పేరూరు గ్రామంలో నాయీ బ్రహ్మణ లబ్దిదారులకు...
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
కేంద్రం వల్లే కొనుగోలు జాప్యం
ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి...
పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు
హైదరాబాద్: పింఛన్దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం...
వాటితో ఒబిసిలకు అన్యాయం : వకులాభరణం
హైదరాబాద్: యుపిఎస్సిలో ఒబిసి క్రిమిలేయర్ విధానం విచిత్రంగా ఉందని బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు కలిశారు. ఈ సందర్భంగా...
టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్
పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ లో కాంగ్రెస్ కు చెందిన 8వ వార్డు కౌన్సిలర్ నర్కుటి గజానంద్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హన్మకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ...
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం..
రేవంత్రెడ్డి పగటివేషాలు మానుకోవాలి
బండి సంజయ్ మాటలకు విలువలేదు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ఎ పెద్ది
వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి...
‘కోటిన్నర లక్షల’ టన్నులు కొనాలి
70లక్షల టన్నులే కొంటాం : కేంద్రం
కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్లతో మంత్రి కెటిఆర్ బృందం చర్చల్లో తేలని అంకె
26న మరోసారి భేటీ కావాలని నిర్ణయం...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన దామోదర్, కసిరెడ్డి
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కలెక్టర్ కు నామినేషన్ పత్రాల అందజేత
భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులు
మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్...
నల్లగొండలో ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్…
హైదరాబాద్: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఉమ్మడి...
దేశ భక్తులెవరు?
కొవిడ్ సమయంలో, చలిలో
రైతులను వీధిపాలు మీరా,
వారికి సాయం ప్రకటించిన
కెసిఆరా?
దేశభక్తిపై సర్టిఫికెట్లు ఇచ్చేది
ఈ మూర్ఖులా?: బిజెపి
నేతలపై ధ్వజమెత్తిన
మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హై-దరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థిగా కవిత
నేడు ఒంటిగంటకు నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ...
ఏకగ్రీవంగా ఆరుగురు ఎమ్మెల్సీలు….
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి...
డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్: హరీష్ రావు
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలి
తెలంగాణ డయాగ్నసిస్ సేవలు వినియోగించండి
సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం వేగంగా పూర్తి చేయండి
వైద్య...