Monday, May 20, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Minister KTR criticize Central govt over Handloom sector

చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’

చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ లేదు వచ్చే బడ్జెట్‌లో ఒక మెగాపవర్‌లూమ్ క్టస్టర్‌ను, భారతీయ చేనేత సాంకేతిక సంస్థను ఇవ్వకపోతే...
December 9th special day for telangana

డిసెంబర్ 9 తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు

అమరవీరుల స్థూపం నివాళులు, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి విద్యార్థి ఉద్యమ నాయకులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్...
CM KCR's letter to Modi over Coal block auction

ఆ గనుల వేలాన్ని ఆపండి

కేంద్ర బొగ్గు శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలి : ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు నేటి నుంచి...
Minister KTR fires on Congress and BJP leaders

వారు గులాంలు… మాకు ఎదురులేదు

ఒకరు ఢిల్లీకి గులామైతే, మరొకరు గుజరాత్‌కు గులాం అని దాడి రైతుల కోసమే కేంద్రంపై పోరు, అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ సన్నాసులు టిఆర్‌ఎస్‌పై కువిమర్శలు చేస్తున్నారు, అసలు వాళ్లు మనుషులా... పశువులా? : కరీంనగర్...

ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది

ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్:  ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి)...
Minister KTR Fires on JP Nadda

దేశ జిడిపిలో తెలంగాణ వాటా 5 శాతం: కెటిఆర్

హైదరాబాద్: దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతమని కేంద్రమే ప్రకటించిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మి...
TRS MPs boycott parliamentary sessions

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్‌ఎస్ ఎంపిలు కేంద్రం తీరుకు నిరసనగా బాయ్‌కాట్ చేస్తున్నాం మా ఆందోళనను...
MP Santosh Kumar birthday celebration

ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది

పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగంతో ఎంపి సంతోష్‌కుమార్ ట్వీట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నాడు మొక్కలు నాటడం తదితర విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు....
Robotic surgery services in Nimes soon:Minister Harish rao

కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం

త్వరలో నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సేవలు హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్‌కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి 45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్, కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం ఆయా విభాగాలకు...
MP Santhosh Kumar birth day celebrations

ఎంపి సంతోష్ బర్త్ డే వేడుకలు….

హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి...
Telangana Govt Invitation to Investment of Germany

రాష్ట్రానికి జర్మనీ కంపెనీ

రూ.1500 కోట్లు పెట్టుబడితో వస్తున్న అంబాసిడర్ వాల్టర్ జేలిండర్ ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి కల్పన మంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయు మన : జర్మనీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం...
Temples are developed in Telangana

దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి: ఎర్రబెల్లి

వరంగల్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, మన తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
Govt Employee Unions met CS Somesh Kumar

ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యమివ్వాలి..

మనతెలంగాణ/ హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన 33 జిలాల్లో ఏ జిల్లా ఉద్యోగిని అక్కడే సర్దుబాటు చేయాలని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ కోరారు. ఆదివారం ఉద్యోగుల విభజన విషయమై సిఎస్...
Niranjan Reddy Press Meet over Free Power

రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్‌ఎస్సే: నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...
Former AP CM Rosaiah Dies at 88

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు

గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్‌సిగా, ఎంఎల్‌ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
TS Govt to convert Warangal as Health City

హెల్త్ సిటీగా వరంగల్

నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జిఒ ఎంఎస్ నెం.158 జారీ 24 అంతస్తులతో భారీ భవనసముదాయం 2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు సాకారం కానున్న...
CM KCR Meets TRS MPs and Ministers

వరిపై పోరు సాగాల్సిందే

పెండింగ్‌లోని విభజన అంశాలపైనా పార్లమెంట్‌లో పట్టుపట్టాలి అందుబాటులోని ఎంపిలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి?...

కోర్టు ఆఖరి అస్త్రం కావాలి

మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో శనివారం నాడు జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్...

అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడ్రోజులు సంతాప దినాలుగా తెలంగాణ...
National Farmers' Day 2021

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్‌లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు....

Latest News