Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది,
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి
సహకారమూ లేదు వచ్చే బడ్జెట్లో ఒక
మెగాపవర్లూమ్ క్టస్టర్ను, భారతీయ చేనేత సాంకేతిక
సంస్థను ఇవ్వకపోతే...
డిసెంబర్ 9 తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు
అమరవీరుల స్థూపం నివాళులు, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టిఆర్ఎస్ వి విద్యార్థి ఉద్యమ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్...
ఆ గనుల వేలాన్ని ఆపండి
కేంద్ర బొగ్గు శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలి : ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ
వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు నేటి నుంచి...
వారు గులాంలు… మాకు ఎదురులేదు
ఒకరు ఢిల్లీకి గులామైతే, మరొకరు గుజరాత్కు గులాం అని దాడి
రైతుల కోసమే కేంద్రంపై పోరు, అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ సన్నాసులు టిఆర్ఎస్పై కువిమర్శలు చేస్తున్నారు, అసలు వాళ్లు మనుషులా... పశువులా? : కరీంనగర్...
ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది
ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి)...
దేశ జిడిపిలో తెలంగాణ వాటా 5 శాతం: కెటిఆర్
హైదరాబాద్: దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతమని కేంద్రమే ప్రకటించిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మి...
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ
రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్ ఎంపిలు
కేంద్రం తీరుకు నిరసనగా బాయ్కాట్ చేస్తున్నాం
మా ఆందోళనను...
ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది
పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగంతో ఎంపి సంతోష్కుమార్ ట్వీట్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నాడు మొక్కలు నాటడం తదితర విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు....
కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం
త్వరలో నిమ్స్లో రోబోటిక్ సర్జరీ సేవలు
హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి
45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్,
కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
ఆయా విభాగాలకు...
ఎంపి సంతోష్ బర్త్ డే వేడుకలు….
హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి...
రాష్ట్రానికి జర్మనీ కంపెనీ
రూ.1500 కోట్లు పెట్టుబడితో వస్తున్న
అంబాసిడర్ వాల్టర్ జేలిండర్
ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి కల్పన మంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయు
మన : జర్మనీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం...
దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి: ఎర్రబెల్లి
వరంగల్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, మన తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యమివ్వాలి..
మనతెలంగాణ/ హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన 33 జిలాల్లో ఏ జిల్లా ఉద్యోగిని అక్కడే సర్దుబాటు చేయాలని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ కోరారు. ఆదివారం ఉద్యోగుల విభజన విషయమై సిఎస్...
రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్ఎస్సే: నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
హెల్త్ సిటీగా వరంగల్
నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న...
వరిపై పోరు సాగాల్సిందే
పెండింగ్లోని విభజన అంశాలపైనా పార్లమెంట్లో పట్టుపట్టాలి
అందుబాటులోని ఎంపిలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్లో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి?...
కోర్టు ఆఖరి అస్త్రం కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో శనివారం నాడు జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్...
అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడ్రోజులు సంతాప దినాలుగా తెలంగాణ...
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు....