Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి...
టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే…
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను టిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, వెంకట్రామి రెడ్డి, కౌశిక్...
ధాన్యం సమస్యపై నేడు టిఆర్ఎస్ఎల్పి భేటీ
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏర్పాటు
కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ
సమావేశం తీసుకోబోయే
నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం...
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ
వెంటనే ఆమోదించిన సిఎస్
టిఆర్ఎస్లో చేరే అవకాశం!
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) కోరుతూ సిఎస్...
ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి: వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణను అణువణువు అర్థం చేసుకున్న వ్యక్తి సిఎం కెసిఆర్ అని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా...
పట్టణ ప్రగతిలో ‘టాప్’
ఏడున్నరేళ్లలో సాటిలేని అభివృద్ధి
ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన సమూల మార్పుల ఫలితంగానే రాష్ట్రానికి అఖిల భారత ఖ్యాతి
అన్ని రంగాల్లోనూ సర్వతోముఖ అభివృద్ధి సాధించాం ఆదర్శవంతమైన
పట్టణాలను రూపొందించడానికి కొత్త మున్సిపల్...
100% వ్యాక్సినేషన్ వైపు…
హ్యాబిటేషన్లు, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, 100శాతం లక్ష్యాన్ని చేరుకుంటేనే
కొవిడ్ నుంచి పూర్తి రక్షణ, 18 సం. పైబడినవారు రాష్ట్రంలో 2కోట్ల 77లక్షల మంది ఉన్నారు, ఇప్పటివరకు 3కోట్ల
43లక్షల...
మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని మంత్రి శ్రీనివాస్గౌడ్...
గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన డా.మార్కండేయులు బృందం
హైదరాబాద్: ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సమక్షంలో డా.మార్కండేయులు బృందం మొక్కలు నాటారు. బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా...
ఉరిమిన వరి
ధాన్యం ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం
టిఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆగదు
సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సింహనాదం
1960లలోనే లాల్ బహదూర్ శాస్త్రి...
జాప్యం కేంద్రానిదే
రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణ జలాల సమస్యను అప్పటి మంత్రి ఉమాభారతితో చర్చించాం
గడిచిన ఏడేళ్లలో కేంద్రం ఒక్కసారైనా స్పందించి తగు
నిర్ణయం తీసుకోలేదు, మాకు కావాల్సింది కృష్ణ జలాల్లో
న్యాయమైన వాటా మాత్రమే...
రాష్ట్రవ్యాప్తంగా రూ.64 కోట్లతో 87 కొత్త భవనాలు…
త్వరలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందుబాటులోకి..
ప్పటికే 22 భవనాల నిర్మాణాలు పూర్తి
మరో 39 భవనాల పనులు తుదిదశకు
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల...
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోంది: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోందని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని, సిఎం...
త్వరలో డిఎ
రాష్ట్ర సిబ్బందికి బకాయిపడిన కరువుభత్యం వెంటనే విడుదల
జోనల్ విధానంలో ఉద్యోగుల
సర్దుబాటు పూర్తికాగానే
ఖాళీలకు, కొత్త నియామకాలకు
నోటిఫికేషను ్లవిడుదల
వీలైనంత త్వరగా సర్దుబాటు
ప్రక్రియ ప్రగతిభవన్లో మంత్రి
శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో...
వాళ్లకు ప్రోత్సాహాకాలు అందిస్తాం: శ్రీనివాస్ గౌడ్
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందికి
ప్రోత్సాహాకాలు అందిస్తాం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎక్సైజ్...
గద్వాల ఎమ్మెల్యేకు పితృవియోగం
సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్, శాసన సభాపతి, మంత్రులు
హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ...
రేపు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా: వినయ్ భాస్కర్
వరంగల్: శుక్రవారం కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని ఎంఎల్ఎ వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అని విధాలుగా...
ఎంఎల్ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి పితృవియోగం
జోగులాంబ గద్వాల: ఎంఎల్ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి పితృవియోగం కలిగింది. కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామం ధరూర్ మండలం బురేడిపల్లిలో...
బిజెపోళ్లు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: పల్లా
హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, తెలంగాణ వ్యాప్తంగా 6663 ధాన్యం...
‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
40 అంశాలతో పరిష్కార వ్యూహం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ మంత్రి హరీష్రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు ఈ భేటీ మూడుగంటలకు పైగా జరిగింది. 40 అంశాలతో కూడిన...