Saturday, April 27, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
land registration rates set up in Telangana from Aug 1!

ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్‌లకే !

రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు పాత విధుల్లోకి తహసీల్దార్‌లు ? మనతెలంగాణ/హైదరాబాద్:  ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
CM KCR Warning to Bandi Sanjay and BJP Leaders

ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే

వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఆడుకుంటూ...

ఎల్లుండి ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అభ్యర్ధుల ఎంపికలో అధికార పార్టీ నిమగ్నం లోతుగా సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్ ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెలువడనున్న తుది జాబితా ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్...టెన్షన్ హైదరాబాద్ : ఎంఎల్‌ఎ కోటా కింద ఎంఎల్‌సి స్థానాలకు మంగళవారం ఎన్నికల...
Minister Sabitha files discharge petition in Jagan Assets Case

కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు ఆపలేదు: సబితా

రంగారెడ్డి: కరోనా సంక్షోభ సమయంలో సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ మున్సిపాలిటీ పరిధిలోని ఫింక్ ప్యాలెస్ లో 201 మంది లద్ధిదారులకు కల్యాణ...
Minister Niranjan Reddy Comments On Purchase Of Paddy

కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు

పంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి...
Police Complaint against Revanth Reddy

రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు

సిఎం పట్ల అనుచిత వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నేతల మండిపాటు జగిత్యాల : సిఎం కెసిఆర్‌ను జోరాట కట్టమీద ఉరి తీయాలని, కల్వకుర్తి కట్ట కింద రాళ్లతో కొట్టి పాతరేయాలని అనుచిత వ్యా ఖ్యలు చేసిన...
370 grams gold for Lakshmi Narasimha

యాదాద్రి లక్ష్మి నృసింహునికి 37 తులాల బంగారం….

మంత్రి హరీష్ రావు పిలుపుతో స్వచ్ఛంధంగ యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సిలర్స్, కార్యకర్తలు ఐదుగురి సభ్యులతో యదాద్రికి బంగారం సేకరణ.... సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మికత సేవా భావానికి మారుపేరు మన సిద్దిపేట.... సిద్దిపేట:...
Everyone should work for the conservation of forests

అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : కొప్పుల

జగిత్యాల: అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాల...
Farmers happy with Mallanna sagar project

రైతుల తలరాత మార్చే ప్రాజెక్టు మల్లన్నసాగర్: హరీష్ రావు

రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు అనతి కాలంలో గొప్పపని మన కళ్ల ముందు జరిగింది మల్లన్నసాగర్ ను సందర్శించిన రాష్ట్ర మంత్రి హరీశ్ సిద్దిపేట: రైతుల తలరాత మార్చే తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు...
TRS Leads in 8th round in Huzurabad by poll

29న ‘విజయగర్జన’

దీక్షా దివస్ రోజైన 29న నిర్వహించాలని నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీన తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ...
TRS letter to EC on party name change

ఎమ్మెల్సీ వేటలో గ్రేటర్ గులాబీ నేతలు

దక్కించుకునేందుకు పార్టీ పెద్దలతో మంతనాలు మహానగరం నుంచి 12మంది వరకు ఆశావాహులు గతంలో హామీ పొందిన నేతల్లో చిగురిస్తున్న ఆశలు ఉద్యమకారులకే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న పార్టీ సీనియర్లు మన తెలంగాణ,సిటీబ్యూరో: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగడంతో ఆశావాహులు...
20 Years of TRS Party

టిఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు

20 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ స్థాపించి . స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత మన సిద్దిపేట దక్కింది.. కొత్త తరం నాయకత్వాన్ని , యువతను ప్రోత్సహించాలి.. 10 రోజుల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలి... ఐదు మండలాలకు ఎన్నికల...
Sammakka sarakka jatara 2021

సమ్మక్క, సారాలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహించుకుందాం

జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలి జాతరకు వంద రోజుల సమయం మాత్రమే ఉంది వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించాలి అధికారుల సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ మనతెలంగాణ/హైదరాబాద్:  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం...
Ministers condolences to Srinivas Goud mother death

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి పార్ధీవ దేహానికి నివాళులర్పించిన నిరంజన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతిపట్ల పలువురు మంత్రలు సంతాపం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో...
Specialized clusters for French companies:KTR

ఫ్రెంచ్ కంపెనీలకు ప్రత్యేక క్లస్టర్‌లు

తెలంగాణలో అభివృద్ధి చేయడానికి ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ సెనెట్ ప్రసంగంలో మంత్రి కెటిఆర్ హామీ టిఎస్‌ఐఐసిలో దాదాపు 2వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉంది ఇందులో విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలు పుష్కలంగా...
BJP conspiracy to spread false propaganda on Raitubandhu

‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం

  వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్‌ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
Niranjan Reddy challenge to BJP leaders

బియ్యం కయ్యం

రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష చేపట్టిన బండి సంజయ్...
Dharani portal completes one year

10లక్షల లావాదేవీలు

లక్షా80వేల ఎకరాలకు పాస్‌పుస్తకాలు విజయవంతమైన ధరణి, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోర్టల్ అని ప్రకటన ధరణి అవతరణతో రాష్ట్రంలో 574 తహసీల్దార్ కార్యాలయాలకు విస్తరించిన భూముల...

ప్రజల వద్దకు పరిపాలన

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల ఏర్పాటు జిల్లాలో పెరిగిన అధికారుల జవాబుదారీతనం మనతెలంగాణ/హైదరాబాద్:  ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనాడూ తెలంగాణను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజల వద్దకు పరిపాలన చేరింది. ఉమ్మడి...
Balaraju yadav plant tree

జమ్మి చెట్టును నాటిన టిఆర్ఎస్ లీడర్ బాలరాజు యాదవ్

హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  ఎల్ .బి.నగర్ నాగోల్ రాక్ టౌన్ ప్రభుత్వ పాఠశాలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల రాజేశ్వరి బాలరాజు యాదవ్ జమ్మి చెట్టు నాటారు.  తెలంగాణ...

Latest News