Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
రహానే ఔట్… ఇండియా 56/4
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జేమ్స్ అండర్సన్...
విరాట్ ఔట్.. ఇండియా 26/3
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జేమ్స్ అండర్సన్...
ఇండియా 8 పరుగులకే రెండు వికెట్లు
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్...
‘అర్హత లేని వారికి అవకాశాలు’: 28ఏళ్లకే ఇండియన్ క్రికెట్కు ఉన్ముక్త్ రిటైర్మెంట్..
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిభ కలిగి 28 ఏళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న భారత అండర్-19 జట్టు మాజీ సారథి ఉన్ముక్త్ చంద్ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించాడు....
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం
హైదారాబాద్లో ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ట్రస్ట్డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా
పాల్గొన్న సిజెఐ ఎన్వి.రమణ రాష్ట్ర హైకోర్టు సిజె
హిమాకోహ్లి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సుప్రీం
జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు,...
సుప్రీంకోర్టు జడ్జిగా హిమాకోహ్లి
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ సిజెతో పాటు తొమ్మండుగురు పేర్లను సిఫారసు చేసిన కొలీజియం
మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహా పేరును కూడా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు రాష్ట్ర హైకోర్టు...
షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం...
లండన్లో టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
లండన్: ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్లో ఉన్న టీమిండియా జెండా పండుగను...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 56/3
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) మరోసారి నిరాశపర్చాడు. జట్టు స్కోరు 27 పరుగులకే ఇండియా...
రెండో వికెట్ కోల్పోయిన భారత్..
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు...
ఇండియా తొలి ఇన్నింగ్స్ 278
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 84.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో...
కాకతీయ, తెలుగు యూనివర్సిటీల విసిలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టులో పిల్ వేశారు. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ పిల్ పై సిజె జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపడుతోంది. నిబంధనలకు...
ఓపెనర్లు ఆ ఇద్దరే
కొలంబో: పరిమిత ఓవర సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు...
భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు
న్యూఢిల్లీ : భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో...
WTC ఫైనల్: లంచ్ సమయానికి భారత్ 130/5
సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భోజన విరామ సమయానికి 55 ఓవర్లలో 5 కీలక వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుత...
WTC ఫైనల్: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 ఆలౌట్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు 146/3 ఓవర్ నైట్ స్కోరుతో...
WTC ఫైనల్: భారత్ 120/3
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో రోజు భారత్ 55.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 34 పరుగులు చేసి జెమీసన్ బౌలింగ్లో...
63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(24) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. మొదట జట్టు స్కోరు...
WTC ఫైనల్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోహ్లీసేన ముందుగా బ్యాటింగ్...