Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కాసేపట్లో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రికి వెళ్లనున్నారు. అక్కడ కరోనా పేషెంట్లతో మాట్లాడనున్నారు. గాంధీలో కోవిడ్-19 చికిత్స, సదుపాయాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఆక్సిజన్, ఔషదాల లభ్యతను పరిశీలించనున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల...
కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం
ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు
రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
లాక్ డౌన్ నుంచి వాళ్లకు మినహాయింపు….
హైదరాబాద్: తెలంగాణలో ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలకు, ధాన్యం కొనుగోళ్లకు, ఫార్మా, వైద్య పరికరాల తయారీ కంపెనీలకు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్ని రకాల వైద్యుల సేవలు, ప్రింట్...
10 రోజులు లాక్డౌన్
ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే సడలింపు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు మినహాయింపు
గ్రామాల్లో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
అత్యవసర సేవలకు అనుమతి
జాతీయ రహదారులపై రవాణా యథాతథం
33శాతం హాజరుతో ప్రభుత్వ ఆఫీసులు
టీకాల సేకరణకు గ్లోబల్...
కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్దం
సిఎం కెసిఆర్ ప్రదర్శించిన చార్ట్పై సర్వత్రా ఆసక్తి
అదే కరోనా నియంత్రణ మందుల కిట్
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా...
గుజరాత్లో బ్లాక్ ఫంగస్ పంజా
గుడ్డివారవుతున్న పలువురు రోగులు
అహ్మదాబాద్ : కొవిడ్ రోగులలో తలెత్తిన అనుబంధపు జబ్బు బ్లాక్ ఫంగస్ గుజరాత్లో పలువురి కంటిచూపును హరించివేసింది. శనివారం ఈ విషయాన్ని ఇక్కడ అధికారులు, వైద్యులు శనివారం తెలిపారు. కరోనా...
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే - మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య,...
భార్య ఒడిలో ప్రాణం వదిలిన కరోనా రోగి
ముంబై: మహారాష్ట్రలో కరోనా రోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస వైద్య సదుపాయాలు అందక రోగులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటి విషాద సంఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని చాంద్వాడ్ లో గురువారం...
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దుండిగల్: మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని దుండిగల్ పరిధి గండిమైసమ్మ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి పడడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వంశీ(25) అనే...
గచ్చిబౌలి ఓఆర్ఆర్ పై ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి వేగంగా వచ్చి అదుపు తప్పిన కంటైనర్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు....
కరోనా కేంద్రాలుగా వైన్స్, బార్లు, థియోటర్లు
కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేరుతున్న పరిస్థితి
జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు, వస్త్ర దుకాణాలు
వైరస్ విస్తరించే ప్రాంతాలపై దృష్టి పెట్టకుంటే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం
పాజిటివ్ కేసులు నమోదయ్యే...
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 10 మందికి గాయాలు
రాజాపూర్: మహబూబ్ నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో శనివారం రోడ్డుప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...
ప్రజలు మాస్క్ తప్పకుండా ధరించండి: మంత్రి ఈటల
హైదరాబాద్: ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని మంత్రి తేల్చిచెప్పారు. కేసులు పెరుగుతున్నా... మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. ప్రజలు భయాందోళనకు...
కరోనా విజృంభణ.. వ్యాక్సిన్ కోసం జనం పరుగులు
గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రులకు పెరిగిన గిరాకీ
రోజుకు 100మందికి టీకా వేస్తున్న కార్పొరేట్ దవాఖానలు
వ్యాక్సిన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో...
కరోనాపై కదనం
గతానుభవాల వెలుగులో పకడ్బందీ జాగ్రత్తలు
అప్పుడు చికిత్స అందించిన ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాలుగా మార్పు
33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్లో కరోనా వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు
22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు
24 గంటలపాటు అందుబాటులో...
ఐసియు నుండి ప్రత్యేక గదికి రామ్నాథ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసియు నుంచి ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య...
కోరలు చాస్తున్న కరోనా…
భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారి
నగరంలో తాజాగా 201కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్లక్షం వీడని ప్రజలు
మాస్కులు ధరించకుంటే జరిమానాలు
బస్తీదవఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం బారులు
కొవిడ్...