Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
కరోనా విజృంభణ.. వ్యాక్సిన్ కోసం జనం పరుగులు
గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రులకు పెరిగిన గిరాకీ
రోజుకు 100మందికి టీకా వేస్తున్న కార్పొరేట్ దవాఖానలు
వ్యాక్సిన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో...
కరోనాపై కదనం
గతానుభవాల వెలుగులో పకడ్బందీ జాగ్రత్తలు
అప్పుడు చికిత్స అందించిన ఆసుపత్రులన్నీ పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాలుగా మార్పు
33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్లో కరోనా వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు
22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు
24 గంటలపాటు అందుబాటులో...
ఐసియు నుండి ప్రత్యేక గదికి రామ్నాథ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసియు నుంచి ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య...
కోరలు చాస్తున్న కరోనా…
భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారి
నగరంలో తాజాగా 201కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్లక్షం వీడని ప్రజలు
మాస్కులు ధరించకుంటే జరిమానాలు
బస్తీదవఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం బారులు
కొవిడ్...
గ్రేటర్లో డేంజర్ బెల్స్ …
హైదరాబాద్: మహానగరంపై కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల నుంచి రోజుకు 40నుంచి 50కి పైగా కొత్త కేసులు నమోదైతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 201...
హృద్రోగుల ఆసుపత్రిలో మంటలు
యుపి సర్కారు కేంద్రంలో ఘటన
సకాలంలో స్పందనతో ప్రాణాలు పదిలం
హుటాహుటిన రోగుల తరలింపు
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్లో గుండెజబ్బుల రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అధికారులు మెళకువతో వ్యవహరించడంతో...
ఆటోడ్రైవర్ నరకయాతన
సూకపల్లి: జగిత్యాల జిల్లా మల్యాల మండలం సంకేపల్లిలో ఓ ఆటోడ్రైవర్ నరకయాతన అనుభవించాడు. ఆర్టీసీ బస్సు- ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోయాడు. దాదాపు అరగంట పాటు నరకం అనుభవించాడు....
గ్రేటర్లో డేంజర్ బెల్స్
హైదరాబాద్: మహానగరం కరోనా మహమ్మారితో మరోసారి వణికిపోతుంది. ఏవైపు నుంచి వైరస్ ప్రాణాలను బలిగొట్టుందని ప్రజలు హడలిపోతున్నారు. గత పక్షం రోజుల నుంచి పక్క రాష్ట్రామైన మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరగడంతో అక్కడ...
గ్రేటర్లో మళ్లీ కరోనా పంజా
రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య
హయత్నగర్లో 30,బోయిన్పల్లిలో 34మంది విద్యార్దులకు వైరస్
బడులకు వెళ్లాలంటే భయపడుతున్న విద్యార్దులు
వసతి గృహాల నుంచి చిన్నారులను తీసుకెళ్లుతున్న తల్లిదండ్రులు
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో టెస్టులు పెంచిన ఆరోగ్యశాఖ
కోవిడ్ నిబంధనలు...
మళ్లీ భయపెడుతున్న కరోనా వైరస్
నాగోల్ మెనార్టీ సంక్షేమ వసతి గృహాంలో వైరస్ కలకలం
38మంది విద్యార్దులకు పాజిటివ్గా నిర్దారణ
గ్రేటర్లో రోజుకు 35కు పైగా నమోదైతున్న కేసులు
జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యాధికారులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను గత వారం రోజుల...
వీల్చైర్ సాయంతో ప్రచారం చేస్తా: మమత
కోల్కతా: రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నిన్న జరిగిన దాడిలో చాతి, తలపై గాయాలయ్యాయని ఆమె చెప్పారు. వీల్చైర్ సాయంతో ప్రచారం చేస్తానని...
పేదలకు వరంగా మారిన డయాగ్నస్టిక్ మినీ హబ్లు
నగరంలో 08 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చిన వైద్యశాఖ
ఉచితంగా ఎక్స్రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ పరీక్షలు
రోజుకు 70నుంచి 80మందికి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
రోగులు పెరుగుతుండటంతో మరో 08 హబ్లకు అధికారుల ప్రయత్నాలు
మన తెలంగాణ,...
ఆటో బోల్తా: ఒకరు మృతి
మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న ఆటో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదవ్ రావు...
దంపతులను ఢీకొట్టిన కారు: బాలుడు మృతి
వెల్గటూరు: జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఇద్దరు పిల్లలు, దంపతులను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా,...
కరోనాపై వైద్యశాఖ ముందు జాగ్రత్త
రోగుల కోసం ఆసుపత్రులు సిద్దం చేస్తున్న సిబ్బంది
మళ్లీ పుంజుకుంటోండటంతో అప్రమత్తమైన అధికారులు
టిమ్స్,గాంధీ, కింగ్కోఠి, ఫీవర్, చెస్ట్, యునానీ ఆసుపత్రుల్లో సేవలకు ఏర్పాట్లు
హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ ముందస్తు చర్యలు...
గ్రేటర్లో మళ్లీ కరోనా గుబులు
* మహారాష్ట్రలో పెరుగుతుండంతో భయాందోళనలో ప్రజలు
* రోజుకు 30కిపైగా నమోదైతున్న పాజిటివ్ కేసులు
* గౌలిదొడ్డి స్కూల్లో విద్యార్దులకు టెస్టులు,ఒకరికి పాజిటివ్
* పండగలు, వేడుకలు పరిమిత సంఖ్యలో చేసుకోవాలంటున్న వైద్యులు
హైదరాబాద్: మహానగర ప్రజలకు కరోనా...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
కారు – బైక్ ఢీ: ఒకరు మృతి
జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
పల్స్పోలియోకి భారీ ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు వేగం చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల 17 నిర్వహించాల్సిన కార్యక్రమం కరోనా టీకా పంపిణీతో వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 31వ...
ఉచిత వైద్య పరీక్షలు: ఈటెల
హైదరాబాద్: పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. లాలాపేటలో మినీ డయాగ్నొస్టిక్ హబ్ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు....