Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు: వైద్యులు
హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సిఎం కెసిఆర్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తి అనంతరం సిఎం ప్రగతిభవన్ కు వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న సిఎం...
డ్రైరన్ సక్సెస్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కొన్ని రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గైకొంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్.....
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
కర్ణాటక : రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొట్టింది. ఈ...
ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్ మృతి
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు...
ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్: ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో పాతకక్ష్యలతో రాజకీయ ప్రత్యర్థులైన ఫరూక్ అహ్మద్, వసీం వర్గాల మధ్య పరస్పరం ఘర్షణ చోటుచేసుకున్న క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు...
లోన్ యాప్ వేధింపులకు బలైన మరో యువకుడు
హైదరాబాద్: లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి రామగుండం ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న సంతోష్ పలు యాపుల ద్వారా రుణాలు తీసుకున్నాడు. లోన్ చెల్లించాలని యాప్ ఏజెంట్లు వేధింపులు తాళలేక...
గుడ్లగూబలను కాపాడిన పోలీసులు
* 15 గుడ్లగూబలను పట్టుకున్నపోలీసులు
* అటవీ శాఖ అధికారులకు అప్పగింత
* ఒకటి రూ.10 నుంచి 1,00,000కు విక్రయం
* విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు
హైదరాబాద్: చట్టవ్యతిరేకంగా గుడ్లగూబలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు...
ఆహారం వికటించి ముగ్గురు మృతి
ఆహారం వికటించి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్లలో ఘటన
మన తెలంగాణ/వట్పల్లి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆహారం వికటించి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా...
బైక్ను ఢీకొట్టిన బొలేరా: ఒకరు మృతి
మన తెలంగాణ/జక్రాన్పల్లి: కామారెడ్డి జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పైఐ బొలేరా జీపు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాపడ్డారు....
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంపు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారిని త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ రేపటి నుంచి టెస్టులను పెంచాలని వైద్యసిబ్బందికి ఆదేశించింది. 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలో రోజుకు 120మందికి చేసేందుకు ఆరోగ్య...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
కరోనా కట్టడికి ఆరోగ్యశాఖ అవగాహన సదస్సులు
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేయడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆసుపత్రుల్లో సేవలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంతో...
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
హైదరాబాద్: కారు బోల్తాపడి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి...
మళ్లీ పడగ విప్పుతున్న కరోనా
హైదరాబాద్: నగరంలో చలి తీవ్రత పెరగడంతో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుకునే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని, దీంతో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
ఆరునెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు ఉండేవని ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ...
అభివృద్ధి కోసం కారుకు ఓటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు ఈ డిసెంబర్లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....