Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ పడగ విప్పుతున్న కరోనా
హైదరాబాద్: నగరంలో చలి తీవ్రత పెరగడంతో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుకునే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని, దీంతో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
ఆరునెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు ఉండేవని ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో అగర్వాల్, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ...
అభివృద్ధి కోసం కారుకు ఓటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు ఈ డిసెంబర్లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
ఆర్టీసీ బస్సులు ఢీ: 13మందికి గాయాలు
ఖమ్మం : రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని జరిగిన రోడ్డుప్రమాదంలో 13 మందికి గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే...
పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు
సింహంలా సింగిల్గా ప్రజల మనిషి కెసిఆర్
డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు
వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఆగం చేయాలని చూస్తున్నారు
నగర ప్రజలు ఆలోచించి...
ఎల్బీనగర్లో టిఆర్ఎస్ 11 సీట్లు గెలుస్తాం: సుధీర్రెడ్డి
మన్సూరాబాద్ : 25 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన ఘనత సిఎం కేసిఆర్ దక్కుతుందని ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలో వీరన్నగుట్టలో మన్సూరాబాద్ కార్పోరేటర్...
మన హైదరాబాద్ పాక్లో ఉందా?
బిజెపి సర్జికల్ జోక్పై మండిపడ్డ కెటిఆర్
సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా?
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే
పెట్టుబడులు రావు,...
గాంధీలో నాన్కోవిడ్ సేవలకు సిద్ధం
హైదరాబాద్: నగరంలో పేద ప్రజలకు వైద్య సేవలందించే గాంధీలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంబించేందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు వేగం చేశారు. గత ఆరునెలల నుంచి కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్సలు చేస్తుండటంతో...
ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు: ఈటెల రాజేందర్
హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని దత్తాత్రేయనగర్లో బస్తీ దవాఖానను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున...
మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్
హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
మున్సిపల్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసిలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలినపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం పంపిణీ వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ మున్సిపల్...
మళ్లీ బుసలు కొడుతున్న కరోనా మహమ్మారి
హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రెండునెల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు గత వారం రోజుల నుంచి రోజుకు 280కిపైగా కేసులు నమోదైతూ ప్రజలను...
ఉద్యమపాటల పొద్దుపొడుపు గూడ అంజయ్య
నాకు పాట జీవితాన్ని ఇచ్చింది పాటను జీవితంలో భాగంగా తీసుకున్నాను అని చెప్పే చెప్పిన కవి, రచయిత గూడ అంజయ్య. వీరు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లింగాపురంలో నవంబర్ 1, 1956న...
నాడు అగ్గిపెట్టెలు.. నేడు అన్ని హంగుల ఇండ్లు
హౌసింగ్లో దేశానికే తెలంగాణ ఆదర్శం
లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల పంపిణీ
పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం
డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే...
కరోనా పడకలకు మంగళం!
కరోనా రోగుల సంఖ్య గణనీయంగా
తగ్గడంతో పడకల సంఖ్య
తగ్గించేందుకు యాజమాన్యాల యోచన
ఒక్కో ఆసుపత్రిలో 10 మందికి
మించని పేషెంట్లు సాధారణ వైద్య
సేవకే మొగ్గుచూపుతున్న దవాఖానాలు
90శాతం మంది రోగులు...
ఫీవర్కు విష జ్వరాల రోగుల తాకిడి
హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన వానలకు ముంపు ప్రాంతాలు జలమయంగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్దాయిలో సేవలు...
జలప్రళయం
వద్దు మొర్రో అంటున్నా విడవకుండా కురుస్తున్న వర్షాలు మంగళవారం రాత్రి గరిష్ఠ స్థాయికి మించి రెచ్చిపోయి జల ప్రళయాన్ని సృష్టించాయి. రెండు తెలుగు రాష్ట్రాలనూ అతలాకుతలం చేశాయి. ఇంకా వర్షాలున్నాయని వాతావరణ వార్తలు...
వర్షాలతో విష జ్వరాల కాటు
హైదరాబాద్: నగరంలో కురుసున్న వర్షాలకు విషజ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. గత ఆరునెల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలు సీజనల్ వ్యాధులు రావడంతో అవస్దలు పడుతున్నారు. వానలు కురుస్తుండటంతో రోడ్లపై మురునీరు, చెత్త...