Saturday, April 27, 2024

మున్సిపల్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Held Review With Municipal Superiors

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసిలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలినపోయిన వరద బాధితులకు ఆర్థిక సహయం పంపిణీ వంటి అంశాలపై చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ మున్సిపల్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వరదల అనంతరం హైదరాబాద్ లో సుమారు 52 o వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, 960 బృందాలను ఏర్పాటు చేసి చెత్తను తొలగించామని వివరించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా డెబ్రీస్‌ను కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. వరద ప్రాంతాల్లో ఎలాంటి ఇన్పెక్షన్ కాకుండా ముందస్తుగా రసాయనాలను చల్లుతున్నట్లు వివరించారు.

CS Somesh Kumar Held Review With Municipal Superiors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News