Wednesday, May 15, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search
People affected with viral fever in Hyderabad

నగరానికి సుస్తీ

టెస్టుల కోసం బస్తీదవాఖానాలకు ప్రజల పరుగులు కరోనా, సీజనల్ వ్యాధులతో భయాందోళన జలుబు, దగ్గు, జ్వరంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జనం క్యూ రోజుకు 40నుంచి 50 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది ప్రజలు నిర్లక్షం...
Rs 10 lakh donation for Gift A Smile

గిఫ్ట్ ఏ స్మైల్‌కు రూ.10 లక్షల విరాళం

దివ్యాంగులు చేయూతనివ్వాలని మంత్రి కెటిఆర్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు తమవంతు సహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ తన పుట్టిన రోజు...
Dengue fever in Hyderabad

గ్రేటర్‌పై సీజనల్ వ్యాధుల ముప్పు…

దోమకాటుతో రోగాల బారినపడుతున్న జనం గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రులకు బారులు డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా కేసులు వస్తున్నాయని వైద్యులు వెల్లడి జీహెచ్‌ఎంసీ ఫాగింగ్ చేసి,మురికినీరు, చెత్త లేకుండా చేయాలంటున్న స్థానికులు   మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంపై...
Mayor Gadwal Vijayalakshmi Hoist Flag In GHMC Head Office

నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగామేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ...
Covid-19 is under control in Telangana

డెల్టాతో జాగ్రత్త

భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియెంట్ తీవ్ర ప్రభావం ఈ వైరస్ శరీరం మీద ఎక్కువగా ఉండే అవకాశం  కేరళలో ప్రస్తుతం 50% డెల్టా కేసులు రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు అజాగ్త్రత...
Dengue fever in Hyderabad

గ్రేటర్ పై డెంగీ దండయాత్ర

భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు జిహెచ్‌ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు...
8 death in road accident at Nagarkurnool

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రెండు కార్లు ఢీ ఏడుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘటన నుజ్జు నుజ్జైన కార్లు సంఘటన స్థలానికి విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్ మనతెలంగాణ/నాగర్‌కర్నూల్/ఉప్పునుంతల : నాగర్‌కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం...
Telangana schemes no in BJP ruled states

ఆ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు: గంగుల

తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్ దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ మనలాంటి పథకాలు లేవు బిజెపి పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదు ఇంటికి అవసరమైన ప్రతీది ప్రభుత్వం అందిస్తూ...
The landslide broke and killed 11 people in Maharashtra

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

  మహారాష్ట్ర: ముంబైలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో 11 మంది మరణించగా,...
Bihar Labour murder in Bhupalpally

అత్తిలిలో అన్నను చంపిన తమ్ముడు

అమరావతి : కుటుంబ కలహాల కారణంగా తోడబుట్టిన అన్ననే తమ్ముడు కత్తితో నరికి చంపిన దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది....
Gandhi Hospital to reopen for non-covid services

గాంధీలో నాన్‌కోవిడ్ సేవలకు సిద్ధం

ఈనెల 19 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగం పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నోడల్...

సిజెఐ హితవు

సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థే దేశంలో రోగ నివారణకు ఏకైక మార్గమని, దానికి ప్రత్యామ్నాయం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌వి రమణ వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అయితే...

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

‘డాక్టర్స్ డే’ సందర్భంగా సిఎం కెసిఆర్ సందేశం మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రాన్నిఆరోగ్య తెలంగాణగా...
CM KCR Review Meeting on Heavy Rains

సడలింపు పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో10 రోజులు పొడిగింపు ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు 7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు 9 ఉమ్మడి జిల్లాల్లో...

ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు

19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్‌లు 7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
KTR inaugurates 10 bedded in ICU center in Narayanpet

థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

 వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం  త్వరలో మరో 7 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాం : మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మూడోవేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని...
DH Srinivasa Rao Press Meet on Corona 2nd Wave

ఆ కాసులు కక్కిస్తాం

అధిక ఫీజులు వసూల్ చేసిన ఆసుపత్రుల నుంచి రీ ఫండ్ చేయిస్తాం విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించండి అవసరమైతే పూర్తి స్థాయి లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాం కేసులు తగ్గుతున్నాయని ప్రజలు నిర్లక్షంగా వ్యవహరించవద్దు మాస్కు, భౌతికదూరం,...
AP speaker Tammineni Sitaram admitted in hospital

ఆస్పత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం మరోసారి దవాఖానలో చేరారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మినేని జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం తమ్మినేని...

కరోనాతో ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్ డి కన్నుమూత

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. దేశంలో ప్రధాన ఆస్పత్రులలో కరోనాతో మృతి చెందిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ప్రముఖులతో పాటు అధికారులపై కరోనా పంజా విసిరింది. ఢిల్లీ...
CM KCR visit Warangal Central Jail

వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించిన సిఎం కెసిఆర్

వ‌రంగ‌ల్ అర్బ‌న్: వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ శుక్రవారం వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించారు. జైలులోని ఖైదీల‌ను ప‌రామ‌ర్శించి వారి నేర కార‌ణాల‌ను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌక‌ర్యాల‌ను అడిగి...

Latest News

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే