Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
కారు బోల్తా పడి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
రిమ్మనగూడ: సిద్దిపేట మండలం రిమ్మనగూడ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
రెండో డోసు కోసం జనం క్యూ
జనంతో రద్దీగా మారిన ఆరోగ్య కేంద్రాలు
ఒమైక్రాన్ భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్న స్థానికులు
నిర్లక్ష్యం చేస్తే థర్డ్వేవ్ తప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు
నగరంలో సరిపడ్డ టీకా నిల్వలు ఉంచినట్లు వైద్యశాఖ వెల్లడి
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా...
ఒమిక్రాన్తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి
వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ,...
వర్షాలతో భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
దగ్గు, జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో రోగుల రద్దీ
బస్తీ, కాలనీల్లో విజృంభిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థ్దితులు
నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు...
అంబులెన్స్ సర్వీసులు మెరుగుపరుస్తున్నాం: హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులను మెరుగుపరుస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హరీశ్ రావు గురువారం తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) ఇన్షియేటివ్ కింద హ్యూండయ్ అందించిన అబులెన్సులను ప్రారంచినప్పుడు...
జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలి
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
శనివారం జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్ఒలతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ సగటును మించి...
త్వరలో సిద్ధిపేట-చిన్నకోడూర్ కు నాలుగు లేన్ల రహదారి..
సిద్ధిపేట: పట్టణ బారయిమామ్ చౌరస్తా నుంచి చిన్నకోడూర్ వరకూ 10కిలోమీటర్ల మేర రూ.80 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రహదారి మంజూరైనట్లు, త్వరలోనే పనులు ప్రారంభం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి...
తిన్న రేవు తలవాలి… కారు గుర్తుకే ఓటెయ్యండి: హరీష్ రావు
కరీంనగర్: ప్రధాన మంత్రి సొంత రాష్ట్రము గుజరాత్ లో ఇస్తున్నది వృద్దులకు వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొదటిసారి టిఆర్ఎస్...
ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్..
ఖమ్మం: జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, డెలివరీ చేశారు....
గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం గాంధీ దవాఖానాలో ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో దవాఖానాలోని రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు...
వంట పాత్రలో వరదనీదుకుని పెళ్లికి వచ్చిన నవజంట
అలప్పుజ ( కేరళ): ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రేమకు హద్దులు ఆటంకాలు ఉండవు. కేరళలో వరదలతో రహదారులన్నీ జలమయమైనా అవన్నీ అధిగమించి ఓ ప్రేమజంట పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి సాహసించి చేరుకోగలిగారు. అల్యూమినియం...
అమీర్ పేటలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: అతి త్వరలో అమీర్ పేటలోని ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్...
కరోనా తగ్గిన… భయపెడుతున్న సీజనల్ వ్యాధులు
వర్షాలతో ముప్పు తప్పదంటున్న వైద్యులు
బస్తీ, కాలనీ ల్లో విజృంబిస్తున్న దోమల దండు
రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులు
డెంగీ, మలేరియా, విరేచనాలతో జనం ఆసుపత్రుల బాట
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేసి,చెత్త లేకుండా చేయాలంటున్న...
సీజనల్ వ్యాధులతో ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు,దగ్గు, జ్వరంతో బస్తీ దవఖానలకు పరుగులు
ఇటీవల కురిసిన వానలకు విజృంభిస్తున్న వ్యాధులు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
ఉపాధి పెరిగింది
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు
మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు...
మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం..
పెద్దపల్లి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెల్లపల్లి నుంచి భూపాలపల్లి వైపు ప్రయాణికులతో...
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
కష్టాల్లో ఉన్నోళ్లకు సాయం చేయాలన్నదే నా తాపాత్రయం: హరీశ్ రావు
సిద్ధిపేట: ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్నదే తన తాపాత్రయని, ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు సంజీవనిలా ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు...
నగరానికి సుస్తీ
టెస్టుల కోసం బస్తీదవాఖానాలకు ప్రజల పరుగులు
కరోనా, సీజనల్ వ్యాధులతో భయాందోళన
జలుబు, దగ్గు, జ్వరంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జనం క్యూ
రోజుకు 40నుంచి 50 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
ప్రజలు నిర్లక్షం...