Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
కోల్కతా నైట్ రైడర్స్ లక్ష్యం 205
చెన్నై: ఐపిఎల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కెకెఆర్ ముందు ఆర్సిబి...
మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ… ఆర్ సిబి 101/3
చెన్నై: ఐపిఎల్ లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో...
సన్రైజర్స్ లక్ష్యం 150
స్కోర్: ఐపిఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్వెల్ అర్ధశతకానికి తోడు...
మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు..
చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
స్కోర్: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సందీప్...
ఐపిఎల్లో ఎక్కువ ఫ్లోర్లు కొట్టిన క్రికెటర్ ఎవరు?
క్రమ సంఖ్య
ఆటగాళ్ల పేరు
మ్యాచ్ లు
ఫోర్లు
1
శిఖర్ ధావన్
177
601
2
డేవిడ్ వార్నర్
142
510
3
విరాట్ కోహ్లీ
193
507
4
సురేష్ రైనా
194
496
5
గౌతమ్ గంభీర్
154
491
6
రోహిత్ శర్మ
201
459
7
రాబిన్ ఊతప్ప
189
454
8
అజింక్య రహానే
150
416
9
ఎబి డివిలియర్స్
170
394
10
క్రిష్ గేల్
132
384
11
దినేష్ కార్తీక్
196
377
12
షేన్ వాట్సన్
145
376
13
పార్థీవ్ పటేల్
139
365
14
వీరేంద్ర సెహ్వాగ్
104
334
15
ఎంఎస్ ధోనీ
205
313
16
అంబటీ రాయుడు
160
309
17
సచిన్ టెండూల్కుర్
78
295
18
బ్రెండన్ మెక్ కలమ్
109
293
19
మనీష్ పాండే
146
288
20
రాహుల్...
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
స్కోర్ : 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి 46 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఐదో బంతికి 8 పరుగులు...
ఐపిఎల్ లో ఎక్కువ సిక్స్ లు ఎవరు కొట్టారో తెలుసా?
ఆటగాడి పేరు
మ్యాచ్ లు
సిక్స్ లు
క్రిష్ గేల్
132
349
ఎబి డివిలియర్స్
169
235
ఎంఎస్ ధోని
204
216
రోహిత్ శర్మ
200
213
విరాట్ కోహ్లీ
192
201
కిరాన్ ఫోలార్డ్
164
198
డేవిడ్ వార్నర్
142
195
సురేష్ రైనా
193
194
షేన్ వాట్సన్
145
190
రాబిన్ ఊతప్ప
189
163
యూసప్ పఠాన్
174
158
యువరాజ్ సింగ్
132
149
అంబటి రాయుడు
159
132
మెక్ కల్లమ్
109
130
అండ్రూ రస్సెల్
74
129
పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 157 పరుగుల వద్ద కె.ఎల్ రాహుల్ (07) ఔట్ అయ్యాడు. అంతకు ముందే రోహిత్ శర్మ (37) పరుగుల...
రోహిత్ ఔట్…. భారత్ 47/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్లో...
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో...
ఇంగ్లాండ్ లక్ష్యం 318
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 317 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు భారత జట్టు 318...
ధావన్ సెంచరీ మిస్…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 38.1 ఓవర్లలో నాలుగో వికెట్ కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 98 పరుగులు...
విరాట్ ఔట్…. భారత్ 169/2
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 32.1 ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయి 169 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ...
ధావన్ హాఫ్ సెంచరీ…
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 27 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో...
రోహిత్ ఔట్…. భారత్ 75/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
విధ్వంసం సృష్టించిన భారత్.. ఇంగ్లండ్ లక్ష్యం 225
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ(80 నాటౌట్; 52 బంతుల్లో 7ఫోర్లు,...
రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇండియా
అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో కేవలం 30 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్...