Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
రోహిత్ ఔట్… భారత్ 130/5
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే...
విరాట్ డకౌట్…. టీమిండియా 49/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్...
ఐసిసి టీ20 ర్యాంకిగ్స్: కెఎల్ రాహుల్ @2
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) టీ20 ర్యాంకిగ్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. టాప్ 10లో టీమిండియా నుంచి స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, రాహుల్ లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది....
ఐసిసి ర్యాంకింగ్స్: రోహిత్ శర్మకు కెరీర్ బెస్ట్ ర్యాంక్..
దుబాయ్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, సీనయర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ టెస్టు కెరీర్...
భారత్ 145 ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ రెండో రోజు 49 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. భారత...
పంత్ ఔట్…. 117/6
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత్ 41.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ హాఫ్...
మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 99/3
అహ్మదాబాద్: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 33 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది....
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. భారత్ 89/2
అహ్మదాబాద్: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మకు ఇది 12వ హాఫ్ సెంచరీ. మరో...
న్యాయస్థానాలకు సొంతభవనాలు
హైకోర్టు సిజె హిమా కోహ్లీ
హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. కూకట్పల్లిలోని కోర్టు భవన...
రెండో ఇన్నింగ్స్ లో భారత్ 286 ఆలౌట్
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతుతన్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 73 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు...
ఇండియా 163/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 51 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత భారత జట్టు...
ఇండియా 106/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటివరకు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్...
నాలుగో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్… 39/4
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్...
చెపాక్లో చితక్కొట్టిన హిట్మ్యాన్.. (వీడియో)
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం...
చెన్నై టెస్టు ఇంగ్లాండ్దే
చెన్నై: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసింది. 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఐదు రోజు భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలంకావడంతో ఇంగ్లాండ్ విజయకేతనం...
విరాట్ ఔట్… భారత్ 179/8
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 55.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది....
ఓటమి అంచున భారత్… 144/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం...