Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
మూడో వికెట్ కోల్పోయిన భారత్ 127/3
హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ 65...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
రోహిత్ ఔట్…. 91/1
అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్...
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యాన్ని 47.3 ఓవర్లో కేవలం...
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...
రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...
స్మిత్ సెంచరీ…. టీమిండియా లక్ష్యం 287
బెంగళూరు: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్...
ఆసీస్ లక్ష్యం 341
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
తొలి వన్డే: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్
ముంబయి: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలిపోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్...
రెండో టీ20: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్
ఇండోర్: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన...
తొలి టి20 వర్షార్పణం
గువాహతి బర్సపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా...
తొలి టీ20: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్
గువహటి: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్...
రేపే తొలి టీ20 మ్యాచ్.. భారత్, లంక ఆటగాళ్ల ముమ్మర సాధన
న్యూఢిల్లీ:మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు, టీమిండియాతో ఆదివారం జరగే తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. సిరీస్ ను...