Home Search
కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
ఇండియా 106/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇప్పటివరకు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్...
నాలుగో వికెట్ కోల్పోయిన్ ఇంగ్లాండ్… 39/4
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్...
చెపాక్లో చితక్కొట్టిన హిట్మ్యాన్.. (వీడియో)
చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్లో 7వ శతకం...
చెన్నై టెస్టు ఇంగ్లాండ్దే
చెన్నై: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసింది. 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఐదు రోజు భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలంకావడంతో ఇంగ్లాండ్ విజయకేతనం...
విరాట్ ఔట్… భారత్ 179/8
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 55.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది....
ఓటమి అంచున భారత్… 144/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం...
భారత్కు ఫాలోఆన్ తప్పదా?
తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు,
ఆదుకున్న పంత్, పుజారా
ఇంగ్లాండ్ ఆలౌట్ 578
చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే...
భారత్ తొలి ఇన్నింగ్స్ 257/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసి సమయానికి భారత్ 74 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 321...
పంత్, పుజారా ఔట్… టీమిండియా 230/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 348 పరుగుల ఆధిక్యంలో...
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 59/2
చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టును 578 పరుగులకు...
ఆదిలోనే టీమిండియాకు షాక్.. రోహిత్, గిల్ ఔట్
చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(29)ల వికెట్లను కోల్పోయి భారత్ ఒత్తిడిలో పడింది....
ధరణిలో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగించింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం...
ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా...
తండ్రయిన విరాట్ కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లి ట్వీటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మా జీవితంలో కొత్త అధ్యాయం...
రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్భవన్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్...
మైనర్ కొడుకును చంపించిన తల్లి
వికారాబాద్: సుపారీ ఇచ్చి కొడుకునే ఓ తల్లి చంపించిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పులుమద్ది గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ (17)ను సంగారెడ్డి...
హైకోర్టు సిజెగా హిమా కోహ్లి
హైదరాబాద్ : హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంటూ...
నాయకుడై నడిపించాడు: రహానేపై ప్రశంసల వర్షం
నాయకుడై నడిపించాడు.. రహానేపై ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: కోహ్లీ గైర్హాజరీతో నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే జట్టును నడిపిస్తున్న తీరుపట్ల అందరినుంచి ప్రశంసలు...
జట్లను ప్రకటించిన ఐసిసి…. మనోళ్లే కెప్టెన్లు…
లండన్: టి-20, వన్డేలు, టెస్టుల్లో ఐసిసి పురస్కారాలను ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాలను ఐసిసి ప్రకటించింది. టి-20, వన్డే జట్టుకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఎంపిక...