Friday, May 17, 2024
Home Search

నిర్మలా సీతారామన్ - search results

If you're not happy with the results, please do another search
PM Modi Telangana Tour after Sankranthi

75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో...

పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట

లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి ఉక్కు స్టీల్‌పైసుంకాల తగ్గింపు మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్‌పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...

ధరల పెరుగుదల ఎవరి ఘనత?

ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
Star rating for vehicle companies based on performance in crash test

దేశంలో ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది నా కల : కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ : దేశం లోనే తొలిసారి ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది తన కల అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీ...
Ken-Betwa river link to be completed with Rs 44605 cr

రూ.44,605 కోట్లలో కెన్‌బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు

న్యూఢిల్లీ : రూ. 44,605 కోట్లతో కెన్‌బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపడతామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. డామన్ గంగపింజల్, పర్‌టాపి నర్మదా, గోదావరికృష్ణా, కృష్ణాపెన్నా,...
PM Modi calls for constructive Budget session

దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం.. విపక్షాలు సహకరించాలి

బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికికీలక సమయమని అన్నారు. సమావేశాలకు...
Lok Sabha approves Insurance act amendment bill

బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రతిపక్షాల నిరసనల మధ్య చర్చ లేకుండానే.. న్యూఢిల్లీ: సాధారణ బీమా చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే...
CBSE Board Class XII examinations cancelled

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
Cong leader Chidambaram slams Centre over Finance Crisis

గత 40ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం..

గత 40 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం నిపుణుల సూచనలు ప్రభుత్వం పాటించక పోవడమే ఈ దుస్థితి: కాంగ్రెస్ నేత చిదంబరం న్యూఢిల్లీ: ప్రభుత్వం తన విపరీత విధానాలను విడిచిపెట్టి, ఎక్కువ కరెన్సీ నోట్లు...
India strong despite pandemic disasters:Modi

మహమ్మారిసహా సంక్షోభాలను దీటుగా ఎదుర్కొన్నాం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గతేడాది కరోనా మహమ్మారితోపాటు సరిహద్దులో ఉద్రిక్తతలు, తుపాన్లు, భూకంపాలులాంటి వాటిని ఎదుర్కోవడంలో భారత్ తన సత్తా చాటిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు....
States must reduce taxes if petrol prices are to fall

పెట్రోల్ ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించాలి: కేంద్రం

  న్యూఢిల్లీ: ఇంధనం ధరలు తగ్గడం కోసం మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో పన్నులను తగ్గించాలని కేంద్ర పెట్రోలియంశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ సూచించారు. పెట్రోల్,డీజిల్‌పై ముంబయిలో పన్నులు అధికంగా విధిస్తున్నారని, తగ్గించి ఆ నగర ప్రజలకు ఊరట కలిగించాలని...
Rs. 1.10 lakh crore for Railway Department

రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు

  ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు 2030 వరకల్లా డిమాండ్‌కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్‌లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
Use Water Sparingly : PM Narendra Modi

నేడు ప్రధాని మన్‌కీబాత్

న్యూఢిల్లీ: ఆదివారం ప్రధాని మోడీ మన్‌కీబాత్ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానున్నది. ఈ ఏడాది ప్రధాని మొదటి మన్‌కీ బాత్ ఇదే. మన్‌కీబాత్ వరుస క్రమంలో ఇది 73వ ఎపిసోడ్. సోమవారం పార్లమెంట్‌లో...
Oncologist Dr. Shanta passes away

ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శాంత కన్నుమూత

  చెన్నై: ప్రఖ్యాత అంకాలజిస్ట్, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్శన్ డాక్టర్ వి.శాంత మంగళవారం తెల్లవారు జామున 3.55 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 93 ఏళ్లు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో...
AP Govt deposited Rs 2190 cr into farmers accounts

రైతులకు కిసాన్ నిధిని పెంచనున్న కేంద్రం

  బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన..? న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద ఇచ్చే నగదు మద్దతును పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6000 మొత్తాన్ని...

తగ్గని ఆందోళన వేడి.. షాతో మంత్రుల భేటీ

  సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో చర్చలు న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రోజురోజుకూ ఉధృతమౌతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హెం మంత్రి అమిత్‌షా గురువారం మిగతా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్ గోయెల్,...
Vinod kumar satires on Financial Package

రామాయణంలో పిడకల వేట

  కరోనా సంక్షోభంలో సంస్కరణలా? రాష్ట్రాలకు ఆర్థిక సాయం మాటే లేదు నిర్మలాసీతారామన్ ప్రకటనలు ప్రచార జిమ్మిక్కులే, ప్రజలను మోసం చేయడమే : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ : సంస్కరణ చర్యలను...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
Sitharaman

రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు

న్యూఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రాజ్యసభకు బడ్జెట్ పత్రాలు సమర్పించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనా పద్దులు, వ్యయానికి సంబంధించిన వివరాలతో ప్రకటన విడుదల...

Latest News