Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రియాంకలో ఇందిరా గాంధీ పోరాట స్ఫూర్తి
‘సామ్నా’లో శివసేన ప్రశంసలు
ముంబయి: ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఆ రాష్ట్ర...
పాక్ సైన్యమే నన్ను విడిపించాలి
భారత సైన్యానికి చిక్కిన పాక్ ఉగ్రవాది వేడుకోలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీరుకు చెందిన ఉరి సెక్టార్లో ఎదురుకాల్పుల సందర్భంగా భారత సైన్యం చేతికి సజీవంగా చిక్కిన పాకిస్తానీ ఉగ్రవాది ఒకడు తనను తన మాతృదేశానికి...
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం
రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు
హుజురాబాద్లో ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ
106వ జయంతి ఉత్సవాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు...
‘క్వాడ్’తో జాగ్రత్త!
ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ టీమ్ కు బాంబు బెదిరింపు….
లండన్: ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న కివీస్ మహిళా జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. బస చేసే హోటల్ నుంచి స్వదేశానికి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడుతామని ఈమెయిల్ వచ్చింది. బెదిరింపులు రావడంతో...
దేశంలో పేలుళ్లకు కుట్ర… మరో వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ: దేశంలో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందిన జకీర్ ను అరెస్ట్ చేశారు. జకీర్ను ముంబయి యాంటీ టెర్రరిజం స్కాడ్ అదుపులోకి...
అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
కాబూల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం
కాబూల్: అఫ్ఘానిస్తాన్లో అధికారాన్ని గత నెల తాలిబన్లు చేజిక్కించుకున్నతర్వాత మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ వాణిజ్య విమానం సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్న...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక...
తాలిబన్ల ప్రభుత్వంపై ఆ నాలుగు దేశాలు తేల్చుకోనివ్వండి
వాషింగ్టన్: అఫ్ఘానిస్తాన్లో కొత్తగా ఏర్పడిన తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు తమ...
అఫ్ఘాన్లో మహిళల నిరసన ప్రదర్శనలు
పాకిస్తాన్ గో బ్యాక్, మీ కీలు బొమ్మ సర్కార్ వద్దు అంటూ నినాదాలు
పాక్ ఎంబసీ ఎదుట నిరసనకు భారీగా తరలిన మహిళలు
చెదరగొట్టేందుకు తాలిబన్ల కాల్పులు, అదుపులోకి పాత్రికేయులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో...
కశ్మీరులో గృహ నిర్బంధంలో పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తిని అధికారులు మంగళవారం గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా..తాను బయటకు వెళ్లకుండా అధికారులు గృహ నిర్బంధం చేయడంపై మెహబూబా ముఫ్తి తీవ్ర...
హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్గా మస్రత్ ఆలమ్ ఎన్నిక
శ్రీనగర్: వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్గా మస్రత్ ఆలమ్ ఎన్నికయ్యారు. గత వారం మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా షబీర్ అహ్మద్ షా,...
పాక్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్!
కరాచి: టి20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బాఉల్హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ...
పంజ్షేర్ లో మారణహోమం…. 600 మంది తాలిబన్లు మృతి?
కాబూల్: అప్ఘానిస్తాన్లోని పంజ్షేర్ ప్రాంతంలో తాలిబన్లు-రెసిస్టెన్స్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 600 మంది తాలిబన్లు హతమయ్యారు. పంజ్షేర్ ప్రాంతానికి రెసిస్టెన్స్ దళాలు కాపాలాగా ఉన్నాయి. పంజ్షీర్ ప్రాంతాలోకి తాలిబన్లు రాగానే ల్యాండ్...
కశ్మీర్నూ విడిపించుకుంటాం
అల్ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...
గట్టి బందోబస్తు మధ్య హురియత్ నేత గిలాని అంత్యక్రియలు పూర్తి
శ్రీనగర్: పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ లీ షా గిలాని అంత్యక్రియలు బుధవారం రాత్రి గట్టి బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. గిలానీ మృతిని పురస్కరించుకుని ముందు జాగ్రత్తగా...
కాబూల్తో సంబంధాలు!
ప్రకటించిన గడువు ప్రకారం ఆగస్టు 31 మంగళవారం నాడు అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. అక్కడి అమెరికన్ దళాల కమాండర్ జనరల్ క్రిస్ డోనాహ్యూ, అమెరికా రాయబారి రాస్ విల్సన్,...
పాక్ వల్లే అఫ్ఘన్కు ఈ పరిస్థితి
భారత్ మాత్రమే మాకు నిజమైన స్నేహితుడు
అప్ఘన్ పాప్స్టార్ అర్యానా సయీద్
న్యూఢిల్లీ: తమ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడం వెనుక పొరుగు దేశం పాకిస్తాన్ హస్తం ఉందని అఫ్ఘనిస్తాన్ పాప్స్టార్ అర్యానా సయీద్ ఆరోపించారు. అఫ్గన్...
100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల
జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు
కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే...