Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ను గెలిపించండి: పోసాని
హైదరాబాద్: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు చాలా చాలా బాగున్నాయని పోసాని తెలిపారు. ఆయన శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా మాట్లాడుతూ......
చలాన్లు లేవు అంటే… తాగి డ్రైవ్ చేయమంటున్నారా?: పల్లా
హైదరాబాద్: సామాజిక న్యాయం టిఆర్ఎస్తోనే సాధ్యమని మరోసారి సిఎం కెసిఆర్ నిరూపించారని టిఆర్ఎస్ నేత, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. జిహెచ్ఎంసి...
బిజెపి తీరుపై టిఆర్ఎస్ ఫైర్…
హైదరాబాద్: బిజెపి తీరుపై టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులపై బిజెపికి ఎందుకింత పగ అని నేతలు మండిపడుతున్నారు. వరద వచ్చినప్పుడు బిజెపి నేతలు బాధితులను పట్టించుకోలేదని, వరదలతో...
పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం: తుమ్మల
ఖమ్మం: పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఖండించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని, అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు....
శాంతియుత, సురక్షిత హైదరాబాద్
మూడు నెలల్లో అందుబాటులోకి అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
అంతర్జాతీయ స్థాయిలో
19 అంతస్థుల్లో నిర్మాణం
రూ.600కోట్ల వ్యయం
ఇక్కడి నుంచే రాష్ట్ర
శాంతి భద్రతల పరిరక్షణ
పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్...
నేడు కీలక భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణభవన్లో టిఆర్ఎస్ఎల్పి,
టిఆర్ఎస్పిపి సమావేశం
గ్రేటర్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం
నియోజక వర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు, జాబితా సిద్ధం
అభ్యర్థుల ఖరారుకు ప్రత్యేక కమిటీ,
సిఎం పరిశీలన తర్వాత ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్...
రేపే టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న,...
సాయం అందని వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: తలసాని
హైదరాబాద్: సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్లోని పంచతత్వ పార్కును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు....
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...
రేపు మంత్రి వర్గ సమావేశం
సాయంత్రం 4గం. ప్రగతి భవన్లో అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత స్తాయి చర్చ
హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు, శాసనసభ ప్రత్యేక సమావేశాలు, ఎంఎల్సి అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ...
అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టొద్దు: గుత్తా
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రైతు సంక్షేమ ప్రభుత్వంగా వర్థిల్లుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ అమలు...
ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వల్పమెజరిటీతో విజయం చేజారినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు,ఓటమిలను సమానంగా తీసుకోవలని చెప్పారు....
ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: డిజిపి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్లు ప్రారంభించారు. ఈ...
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్
150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా...
ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి...
అన్ని పంచాయతీల పనితీరు మెరుగు
రోజూ, నెలవారీ కార్యకలాపాల పర్యవేక్షణ
రెండు మొబైల్ యాప్స్లను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాతీల రోజూ, నెలవారి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు వాటి పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలను తీసుకోనున్నట్లు...
ధాన్యం కొనుగోల్లు సజావుగా సాగేందుకు మిల్లర్లు సహకరించాలి
మిల్లర్లకు ప్రభుత్వం తరుపున పూర్తిస్తాయి మద్దతు ఉంటుంది
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం
మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత వర్షకాలంలో పంటల దిగుబడి గణనీయంగా...
ప్రధానికి రాసిన ఉత్తరాలకు దిక్కులేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ వరదసాయం కోసం ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు దిక్కులేదని కెటిఆర్ దుయ్యబట్టారు. వరదలతో రాష్ట్రంలో రూ.8 వేల868 కోట్ల నష్టం వాటిల్లిందని తక్షణ సహాయం...
మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్
హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...