Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%2C %E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF %E0%B0%B6%E0%B0%BE%E0%B0%96 - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో కొత్తగా 1555 కరోనా కేసులు.. 13మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 1555 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...
దేశంలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 25వేల కేసులు..
హైదరాబాద్: భారత్ లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకూ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీంతో ప్రతిరోజూ దేశంలో 20వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు...
ఎపిలో కొత్తగా 1062 పాజిటీవ్.. 15మంది మృతి
అమరావతిః ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో మరో 15మంది...
దేశంలో కొత్తగా మరో 22,752 పాజిటీవ్ కేసులు.. 482మంది మృతి
హైదరాబాద్: ఇండియాలో రోజురోజుకూ మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,752 కొత్త కరోనా...
దేశంలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు.. 20వేలకుపైగా మరణాలు
న్యూఢిల్లీ: భారత్ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 467మంది మృతి చెందారని కేంద్ర వైద్య,...
ఎపిలో కొత్తగా 765 కేసులు.. 12మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో మొత్తం 24,962 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 765 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని, కరోనాతో మరో...
దేశంలో ఒక్కరోజే 23వేల కేసులు.. 442మంది మృతి
న్యూఢిల్లీః భారత్లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతిరోజూ ఏకంగా 20వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,771 కేసులు నమోదయ్యాయని,...
ఎపిలో కొత్తగా 837 కరోనా కేసులు.. 9మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో ప్రతిరోజు దాదాపు తొమ్మిదొందల కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 38,898 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా...
భారత్లో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజులోనే 21వేల కేసులు
న్యూఢిల్లీః భారత్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిని 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో ఏకంగా 20,903...
భారత్లో 6లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 19,148 కేసులు..
న్యూఢిల్లీః భారత్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,148 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య,...
దేశంలో కొత్తగా 18,563 కేసులు.. 507మంది మృతి
న్యూఢిల్లీః భారత్లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 507 మంది బాధితులు మరణించారని...
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల సమీక్ష..
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా వైరస్ పరిసితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్య పరికాల కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. టిమ్స్,...
ఎపిలో కొత్తగా 704 కేసులు.. ఏడుగురు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 704 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఏడుగురు మృతి...
ఎపిలో కొత్తగా 793 కేసులు.. 11మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 30,216 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 793 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో 11 మంది బాధితులు...
ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 796 కేసులు, 11 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 796 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 11మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...
తెలంగాణలో 10వేలు దాటిన కేసులు.. కొత్తగా 891 కరోనా కేసులు
హైదరాబాద్ః తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పది వేల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 891 కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఐదుగురు...
సోషల్ మీడియా వార్తలు నమొద్దు.. త్వరలో టిమ్స్ ప్రారంభం: ఈటల
హైదరాబాద్ః త్వరలోనే టిమ్స్ను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని మంత్రి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో...