Home Search
కొవిడ్-19 మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
అవగాహన లేమిని కప్పిపుచ్చుకునేందుకే
కరోనా సంక్షోభాన్ని పట్టించుకోని మోడీ
ప్రశాంత్ కిషోర్ విమర్శలు
కోల్కత: తన అవగాహన లేమి, దూరదృష్టి లేమిని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్-19 సంక్షోభాన్ని పట్టించుకోవడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...
కోవిడ్ 19 కన్నా కాలుష్య మరణాలే అధికం
గ్రీన్పీస్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడి
ముంబైలో 25 వేలు, బెంగళూరులో 12 వేలు, చెన్నైలో 11వేలు
హైదరాబాద్లో 11వేల మంది మృత్యువాత
హైదరాబాద్: భారత్లోని పలు మెగా నగరాల్లో కొవిడ్-19తో సంభవించే మరణాల కంటే కాలుష్యంతోనే అధిక...
మళ్లీ తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం
జనవరి 3 నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం
పూరి: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత తొమ్మిది నెలలుగా మూతపడిన ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం బుధవారం భక్తుల కోసం...
గైడ్లైన్స్ అమలులో లోపాల వల్లే దావాగ్నిలా వ్యాపిస్తున్న కరోనా
ఇది ప్రపంచ యుద్ధమే
లాక్డౌన్పై ముందస్తు ప్రకటన లేదు..
ప్రజలు జాగ్రత్త పడటానికి సమయం లేదు
ఫ్రంట్లైన్ వారియర్స్కు విశ్రాంతి అవసరం
సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల అమలులో లోపాల కారణంగానే...
కరోనా వైరస్పై ప్రధాని అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశం
న్యూఢిల్లీ: కొవిడ్-19 పరిస్థితిని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని...
నిబంధనలకు లోబడే ఆ వాగ్దానం
న్యూఢిల్లీ: తాము తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ను అందచేస్తామంటూ బిజెపి చేసిన ఎన్నికల వాగ్దానంపై ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తిప్పికొట్టారు....
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల కరోనా కేసులు
ఐరోపా దేశాలలో వైరస్ విజృంభణ
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారిత కేసులు సోమవారం నాటికి 4 కోట్లు దాటాయి. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులను క్రోడీకరిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది....
వైరస్ ముప్పు ఇంకా వెంటాడుతోంది: ప్రధాని మోడీ
వైరస్ ముప్పు ఇంకా వెంటాడుతోంది
వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులు మంగళవారం రెండు నెలల కనిష్ట స్థాయిలో నమోదైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
5 రోజుల్లో రూ. 3,076 కోట్ల విరాళాలు
పిఎం-కేర్స్ ఫండ్ లెక్క చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందకు ఏర్పాటు చేసిన పిఎం-కేర్స్ ఫండ్కు ఐదు రోజుల్లో రూ. 3,076 కోట్ల విరాళాలు లభించాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఆడిట్ స్టేట్మెంట్...
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...
క్రియాశీలతే పెట్టుబడి
ఇన్వెస్ట్ మెంట్ల ఆకర్షణకు చిత్తశుద్ధితో రాష్ట్రప్రభుత్వం కృషి ఎలాంటి
విపత్తునైనా ఎదుర్కొనేలా సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
సిఐఐ ఇండియా 75వ సమ్మిట్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, కంపెనీలను ప్రోత్సహించడానికి క్రియాశీల...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
త్వరలో గుడ్ న్యూస్
ఎక్కువ పరీక్షల వల్లే పాజిటివ్ కేసులు
4.5 కోట్ల మందికి పరీక్షలు జరిపాం
మరణాల సంఖ్య కూడా అమెరికాలో తక్కువ
వ్యాక్సిన్పై త్వరలోనే శుభవార్త వింటాం
చైనా చేసింది ఎలా మరచిపోగలం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:...
కరోనా వైరస్పై నిర్వహించిన సర్వేలో నమ్మలేని నిజాలు..
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)పై నిర్వహించిన తాజా సర్వేలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ కరోనా మహమ్మారి గాలిలో కదలుతుంది.. ఎగురుతుంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్...