Home Search
జాతీయ రహదారి - search results
If you're not happy with the results, please do another search
వచ్చే నెలలో జాతీయ రహదారుల పనులు మొదలు
రహదారుల విస్తరణకు పూర్తయిన టెండర్లు!
రూ.6,212.9 కోట్లతో 16 రహదారులు...
రెండు వరుసలు, నాలుగు లేన్లుగా అభివృద్ధి....
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి....
బెంగళూరు-హైదరాబాద్ మధ్య 6 లైన్ల రహదారి
ఎన్హెచ్- 44 విస్తరణకు కేంద్రం నిర్ణయం
బెంగళూరు: దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా గుర్తింపు కలిగి కన్యాకుమారి నుంచి కశ్మీరుదాకా ఉండే 44వ నంబరు జాతీయ రహదారిని ప్రస్తుతం ఉండే నాలుగు లైన్ల...
రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: జాతీయ రహదారుల వలయంగా మహబూబ్ నగర్ జిల్లా మారబోతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో చించోలి నుంచి మహబూబ్నగర్ వరకు...
3306 కిలో మీటర్లను జాతీయ రహదారులుగా గుర్తించాలి: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం కెసిఆర్ పలు ప్రతిపాదనలు సమర్పించారు....
సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు
సిద్ధిపేట: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
తెలంగాణకు 7 కొత్త జాతీయ రహదారులు..
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల...
గాంధీ జాతీయత-అంతరాతీయత
ఆయన ఆకారం చూస్తే ఆద్యంతం ఆధ్యాత్మిక వాది అనుకుంటాం. కానీ ఆయన ఆలోచనాశీలి, సిద్ధాంతకర్త! కడు బలహీనంగా కనిపించే 62 ఏళ్ళ వృద్ధుడు అలవోకగా 240 కిలోమీటర్లు నడిచి దండి సత్యాగ్రహాన్ని విజయవంతం...
యాదాద్రి రహదారి.. అత్యంత సుందరం
30 కి.మీ.లు 3.72 లక్షల మొక్కలు
వ్యయం రూ. 5.55 కోట్లు
హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు...
మిజోరామ్లో కూలిన స్టోన్ క్వారీ
12 మంది దుర్మరణం
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
రేమల్ తుపాను పర్యవసానం
ఐజాల్ : రేమల్ తుపాను ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంల మిజోరామ్ ఐజాల్ జిల్లాలోమంగళవారం ఉదయం ఒక స్టోన్ క్వారీ...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మిజోరాంలో 10మంది మృతి
మిజోరాంలో భారీ వర్షాలు కురుస్తున్నయి. ఎడతెరిపి లేకుండా వడుతున్న వానలకు ఐజ్వాల్ శివార్లలో ఓ రాతి క్వారీ కుప్పకూలి 10 మంది మరణించారు. మరికొంతమంది శిథిలాల క్రింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులతోపాటు,...
ఇవిఎం ధ్వంసం ఘటనలో బిజెపి నేత జైలుకు
ఒడిషాలోని ఖుర్దాలో ఇవిఎం ధ్వంసం కేసులో బిజెపి అభ్యర్థి ప్రశాంత్ జగ్దేవ్ను అరెస్టు చేశారు. తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఖుర్ధా జైలుకు తరలించారు. ప్రశాంత్ ఇప్పుడు చిలికా స్థానం ఎమ్మెల్యేగా ఉన్నారు....
ఆరో దశలో అంతంతే
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలలో కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా శనివారం ఆరవ దశ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు...
నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగరాని గుండ్ల గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు...
ఆర్టిసి బస్సు, కారు ఢీ
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండల శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు...
బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం రాముంతల గడ్డ సమీపంలోని శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి...
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఎపి పోలీసులు
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం కేసులో వైసిపి ఎంఎల్ఎ పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిపై ఎపి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని...
అగ్నిప్రమాదం.. తిరుపతి-రేణిగుంట హైవేపై కాలిబూడిదైన బస్సు
తిరుపతి: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబుడిదైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం అర్థ రాత్రి తిరుపతి...
భారీ వర్షాలొస్తున్నాయ్
మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భా రత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజు ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ...
పది రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
అమరావతి: పెళ్లి బట్టల కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి, 15మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకం ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుగా...