Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
లాహోర్ లో సిలిండర్ పేలుళ్లు
లాహోర్: పాకిస్తాన్ లాహోర్లోని బర్కట్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే సహాయకబృందాలు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు మొదలుపెట్టాయి....
డ్రోన్ల దాడి
జమ్మూ కశ్మీర్లోని జమ్ము వైమానికి దళ కేంద్రంపై ఆదివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత జరిగిన డ్రోన్ల దాడి మన వాయు సేనకు ఎటువంటి నష్టమూ కలిగించలేదు. అయినప్పటికీ శత్రువు నుంచి ముందు ముందు...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
ఇస్లామిక్ తీవ్రవాదులతో కాంగ్రెస్, ఎస్పి కుమ్మక్కు
యుపి మంత్రి ఆరోపణ
బలియా(యుపి): కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు ఇస్లామిక్ తీవ్రవాదులతో కుమ్మక్కయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వారూప్ శుక్లా ఆరోపించారు. పేద ప్రజలకు మత మార్పిడి చేయడంలో మద్రాసాలు తోడ్పడుతున్నాయని, వాటికి...
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు.. ఒకరు మృతి
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు
27 కిలోల హెరాయిన్ స్వాధీనం
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం భగ్నం...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
పాక్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సింధూ నదిలో ఓ వ్యాన్ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 17 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వాహనం ఖైబర్-పుఖ్తుంఖ్యా...
పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ...
పిఓకెలో రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్లో శనివారం ప్రయాణికులతో వెళుతున్న ఒక వ్యాను అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ముగ్గురు పిల్లలతోసహా 11మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. రావల్పిండ్ నుండి...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
19వ శతాబ్దం నాటి సిక్కు గురుద్వార పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వ నిర్ణయం
పేషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రొవిన్షియల్ ప్రభుత్వం సిక్కు పాలకుడు హరి సింగ్ నల్వా పాలనలో నిర్మించిన 19వ శతాబ్దం నాటి గురుద్వారను పునరుద్ధరించి, భక్తుల సందర్శనార్థం తెరవాలని నిర్ణయించింది. మనేహ్రా జిల్లాలోని...
కశ్మీరులో పాక్ డ్రోన్ విడిచిన ఆయుధాలు స్వాధీనం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కశ్మీరులోని సంబా జిల్లాలో ఒక పాకిస్తానీ డ్రోన్ జారవిడిచిన ఒక ఎకె 47 రైఫిల్, ఒక పిస్టల్, కొంత మందుగుండు సామగ్రిని బిఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం...
తుపాను ప్రభావిత రాష్ట్రాలలో 53 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తౌక్టే తుపాను వల్ల సంభవించే పరిస్థితిని ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్డిఆర్ఎఫ్) 53 బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన...
పాక్ సిఎస్ఎస్ పరీక్షలో విజేతగా నిలిచిన తొలి హిందూ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్(సిఎస్ఎస్) పరీక్షలో మొట్టమొదటిసారి ఒక హిందూ మహిళ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(పిఎఎస్)కు ఎన్నికయ్యారు. హిందూ జనాభా అత్యధికంగా నివసించే పాక్లోని సింధ్ ప్రావిన్సుకు...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
ఆక్సిజన్ పంపిణీలో లోపాలు
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...
భారత్ కు పాక్ పిఎం సంఘీభావం
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని...
హోటల్ పార్కింగ్లో బాంబు పేలుడు
క్వెట్టా: నైరుతి పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో బుధవారం ఒక లగ్జరీ హోటల్కు చెందిన పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. సెరీనా హోటల్లో...
భారత్లో చొరబాటుకు ముగ్గురు పాక్ జాతీయుల విఫలయత్నం
చండీగఢ్: పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి చొరబడేందుకు ముగ్గురు పాక్ జాతీయులు చేసిన ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. బుధవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో...
పాక్లో పేలిన కారు బాంబు: నలుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని సెరెనా లక్సరీ హోటల్ పార్కింగ్ స్థలంలో గురువారం ఉదయం కారు బాంబు పేలింది. ఈ బాంబు పేలుళ్లలో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా 12...