Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
బాలీవుడ్ ఎంట్రీ
ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది రష్మికా మందన్న అనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకొని...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
క్రిమినల్ మైండ్ను పాక్ విడిచిపెట్టడం లేదు: రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న వాళ్లందరూ విధులకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్లో శనివారం ఉదయం పాసింగ్ ఔట్...
పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పంజాబ్లో ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) గురువారం తెల్లవారుజామున హతమార్చింది. దేశంలోకి చొరబడిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను అట్టారీ వద్ద తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో...
కోర్టు ఆదేశాలతో క్యాబినెట్లో మార్పులు చేసిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలు ఎన్నుకోని సలహాదారులు, ప్రత్యేక సహాయకులు క్యాబినెట్ కమిటీలకు సారథ్యం వహించడాన్ని నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేయడంతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు....
రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర
భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...
కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన
దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్సిపి
ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...
సాంస్కృతిక విదేషాన్ని పాక్ మానుకుంటేనే శాంతి
యుఎన్లో భారత్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని మతాల పట్ల పాకిస్తాన్ తన ప్రస్తుత సాంస్కృతిక విద్వేష వైఖరిని మార్చుకుని సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియాలో నిజమైన శాంతిపూర్వక సంస్కృతి నెలకొంటుందని భారత్ స్పష్టం...
ఎస్సిఓ సమావేశంలో అనేక అంశాలపై ఏకాభిప్రాయం
బీజింగ్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సిఓ) సభ్య దేశాల మధ్య సోమవారం జరిగిన వీడియో సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించడంపై సానుకూల సంకేతాలు అందాయని చైనా తెలిపింది. సోమవారం భారత్ నిర్వహించిన...
పాక్ సైన్యం కాల్పులలో బిఎస్ఎఫ్ ఎస్ఐ మృతి
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లా వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) వెంబడి మంగళవారం పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మరణించారు. నవంబర్...
రేపిస్టులకు రసాయనాలతో నపుంసకత్వం, ఉరిశిక్ష
పాకిస్తాన్లో ఇక రేపిస్టులకు కఠిన శిక్షలు
ఆర్డినెన్సులకు ఇమ్రాన్ క్యాబినెట్ ఆమోదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు రెండు ఆర్డినెన్సులను ఫెడరల్ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడిన వారిని...
మన హైదరాబాద్ పాక్లో ఉందా?
బిజెపి సర్జికల్ జోక్పై మండిపడ్డ కెటిఆర్
సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా?
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే
పెట్టుబడులు రావు,...
మొదటిసారి రూల్స్ బ్రేక్ చేశా
స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి సీజన్...
బంగ్లా కెప్టెన్ కు కరోనా పాజిటివ్
ఢాకా: బంగ్లాదేశ్ టి -20 ఇంటర్నేషనల్ కెప్టెన్ మహముదుల్లాకు కరోనా వైరస్ సోకింది. పాజిటివ్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ప్లేఆఫ్స్కు దూరం కానున్నాడు. 34 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్...
ఆ 18 మంది ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్...
వీసాల కోసం తొక్కిసలాట.. 11మంది మహిళల మృతి..
కాబుల్: దేశాన్ని విడిచేందుకు వీసాల కోసం నంగర్హర్ ప్రావిన్సులోని సాకర్ స్టేడియంలో వేచి ఉన్న వేలాది మంది ఆఫ్ఘన్ పౌరుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది మహిళలు మరణించారు. బుధవారం మధ్యాహ్నం...
జనాభా నియంత్రణే శరణ్యం
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
ఆకలి సూచీలో భారత్కు 94వ స్థానం.. రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఆకలి సూచీ- 2020 నివేదికలో భారతదేశం 94వ స్థానంలో నిలవడంపై రాహుల్ ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు....
ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం (వీడియో)
న్యూఢిల్లీ: ఉత్తర కాశ్మీర్లోని కేరన్ సెక్టార్లో ఆయుధాల అక్రమ రవాణాకు ముష్కరులు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సైన్యం అడ్డుకుంది....