Monday, April 29, 2024
Home Search

పాకిస్తాన్ - search results

If you're not happy with the results, please do another search

ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు

  ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...
Earthquake tremors felt in Kashmir and Ladakh

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు..

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 4.0 తీవ్రతగా...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్

హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....
KCR

బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్

హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా సిఎం...

టెర్రరిస్ట్ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన జగిత్యాల వాసి

జమ్ము కాశ్మీర్, మల్లాపూర్ పోలీసుల విచారణ   మనతెలంగాణ/మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి టెర్రరిస్ట్ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంతో జమ్ము కాశ్మీర్ లోని...
Abdul Karim Tunda

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..

  హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...
Virat Kohli

రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..

  న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్...
pulwama-attack

నాటి దాడిని మరచిపోలేదు.. క్షమించేది లేదు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో ఉగ్రవాదాలు జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు మరణించి ఏడాది అయిన సందర్భంగా అమర జవాన్లను సంస్మరిస్తూ సిఆర్‌పిఎఫ్ శుక్రవారం ఒక ట్వీట్ పోస్ట్ చేసింది....
Modi

దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా

  న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...
CAA

నాదీ భరోసా..ముస్లింలకు ఏ కష్టం రాదు

  చెన్నై: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వల్ల ముస్లిములకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి జాతీయ పౌర...
 IND U19 win Semifinal

పాక్ బౌలర్లను ఉతికారేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం

  పోచెఫ్‌స్ట్రూమ్(ద‌క్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జ‌రిగిన సెమీస్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని...
IND U19

అండర్ 19 ప్రపంచకప్: దడపుట్టించిన భారత బౌలర్లు.. పాక్ 172 ఆలౌట్

  పోచెఫ్‌స్ట్రూమ్(ద‌క్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జ‌రుగుతున్న సెమీస్ లో పాకిస్తాన్, టీమిండియాకు 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు...

ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు

  కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు మొండిచేయి చూపించారు హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూర్ కారిడార్‌పైనా స్పందించలేదు నీతిఆయోగ్ చెప్పినా వినలేదు డైలాగులు...
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...

దావోస్‌లో కెటిఆర్

  నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా...
snow

బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ బీభత్సం…. 31 మంది మృతి

  ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. మృతులలో మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు...
Modi

పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు

      కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....

Latest News

నిప్పుల గుండం