Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
పాక్ పావురానికి విముక్తి
న్యూఢిల్లీ : గత ఆదివారం జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో కలకలం రేపిన పావురం కేసు ఒక కొలిక్కి వచ్చింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి రహస్య ఆపరేషన్లకి ఉపయోగించలేదని నిర్థారించుకున్న...
దేశాల వారిగా కరోనా వివరాలు….
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్తో ఇప్పటి వరకు అమెరికాలో 1.02 లక్షల మంది చనిపోయారు. న్యూయార్క్లో కరోనాతో చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన...
కోహ్లి, నేను పంజాబీలం : అక్తర్
కరాచీ : టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా సంజయ్ మంజ్రేకర్తో జరిపిన వీడియో చాట్లో పలు ఆసక్తికర...
పాక్ మాజీ క్రికెటర్కు కరోనా వైరస్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓపెనర్ తౌఫీక్ ఉమర్కు కరోనా వైరస్ సోకింది. శనివారం రాత్రి ఆయనకు వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ..“ నిన్న రాత్రి...
ఇండ్లపై కూలిన పాక్ విమానం….
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండ్ నిమిషం ముందు జిన్నా ఇంటర్ నేషనల్ ఎయిర్...
జాన్వీ కపూర్ పని మనిషికి కరోనా…. వరల్డ్@50 లక్షలు
ముంబయి: బాలీవుడ్ నటుడు జాన్వీ కపూర్ ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లో వాళ్లందరూ క్వారంటైన్లో ఉంటున్నారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. బోనీ...
ఇండియాకు 200 వెంటిలేటర్లు: అమెరికా
ఢిల్లీ: ఇండియాకు 200 వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇంటర్ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇండియాకు రెండు వందల వెంటిలేటర్లు ఇస్తామని పేర్కొంది. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు...
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....
గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….
రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...
భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...
ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా
లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465
ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో...
ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...
ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్లో...
ఇండియా@ 13663… తెలంగాణ@706
హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...