Sunday, May 5, 2024
Home Search

సిఎం కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
food

వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్

నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...
KTR

చిన్నారి మిషిత సహాయం గొప్పది: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టినరోజు కానుకను కరోనా నియంత్రణ కోసం సిఎం సహాయనిధికి విరాళం ఇచ్చిన చిన్నారి మిషిత గొడిశలను రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. వయస్సు చిన్నదైనా మనస్సుపెద్దగా చేసి...

10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా తగ్గుముఖం: ఈటెల

  హైదరాబాద్: మార్చి 10వ తేదీ కల్లా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అని చర్యలు చేపట్టిందని,...

పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

  కరోనాకు ముందు జాగ్రత్తే మందు మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలి వైరస్‌పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...

ఈ నెలాఖరు వరకు రేషన్ ఇస్తం

  ప్రజలు గాబరాపడొద్దు, కొన్ని జిల్లాల్లో సర్వర్ల మొరాయింపు నిజమే ఎప్పటికప్పడు సమస్యలు పరిష్కరించి పంపిణీ చేస్తున్నాం, ఖాతాల్లో రూ. 1500 నగదు జమపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు - మంత్రి గంగుల కమలాకర్ ప్రజలు గాబరా...

ఒక్కరోజే 75

  రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు వైరస్‌తో సికింద్రాబాద్ వాసి, షాద్‌నగర్ మహిళ మృతి తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు శాంపిల్స్...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...
corona

ఎవరూ ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చుతాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యం అందిస్తాం 15 రోజుల నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నాం ప్రతి కుటుంబానికి రూ. 1500లను అందిస్తాం రేషన్ బియ్యం పంపిణీకీ, నగదుకు సంబంధం...

వలస కూలీలకు ఎంపి సంతోష్‌కుమార్ అన్నదానం

  మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో వలసకూలీలు ఆకలితో బాధపడకుండా ప్రతిరోజూ వెయ్యిమంది కూలీలకు భోజనం అందించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ముందుకు వచ్చారు. ఆయనలోని మానవత్వం మరోసారి పరిమళించి వలసకూలీలకు బాసటగా నిలిచి వారికి బతుకు...
social distance

రేషన్ షాపుల వద్ద కనిపించని సోషల్ డిస్టెన్స్

టోకెన్ల కోసం పెద్దత్తున గుమిగూడుతున్న ప్రజలు పట్టించుకోని పౌరసరఫరా శాఖ అధికారులు, పత్తాలేని స్థానిక ప్రజాప్రతినిధులు   మన తెలంగాణ/హైదరాబాద్ : రేషన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఉచిత బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపులకు...
PM Modi

అలా జరిగితే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది: మోడీ

  న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నియంత్రణపై, లాక్ డౌన్ అమలుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి...

కూపీ లాగుతున్నాం

  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే 10లక్షల మంది వలస కార్మికులకు సకల...
Money Seized In Narayanguda At Hyderabad

అందరూ సర్దుకుపోవాల్సిందే!

  కరోనాతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి అందులో భాగంగానే జీతాల్లో కోత లాక్‌డౌన్‌తో మార్చి ఆదాయం రూ.4 వేల కోట్ల లోపే ముఖ్యమైన వాటికే నిధుల విడుదల... మిగతా అన్నింటికీ బ్రేక్ మొదటి వారంలోనే రూ.1500 లబ్ధిదారుల...

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

  తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున అందజేత 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ధి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత...

వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు

  సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
Telangana cabinet to meet at 2 pm on sunday

రైస్ బౌల్ మనదే

  త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం...

జీతాల్లో కోత

  సిఎం, మంత్రులు సహా ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కట్ అఖిల భారత సర్వీసులకు 60%, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50%, నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో...
fake news

‘కరోనా’పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం

10 కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు   మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి...
Harish rao

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్

    హైదరాబాద్: లాక్‌డౌన్ ఉల్లంఘించి బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్‌డౌన్ పరిస్థితులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు....

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

Latest News