Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
యుపి, కర్నాటక స్థానిక ఓటు
పశ్చిమానికి చేరుకున్న పొద్దు వాలిపోయినట్టే ప్రజాభిమానం కోల్పోయే రాజకీయ పార్టీ కళావిహీనం కాక తప్పదు. ఓటు ఆయుధం గల జన బాహుళ్యానికి సంతృప్తికరమైన పరిపాలన అందించినంత వరకే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షానికైనా...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
దేశంలో 2 కోట్లు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు,3,449 మరణాలు
34.47 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
1.66 కోట్ల మంది కోలుకున్నారు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు, దాదాపు 3,500...
పాతభవనం కూలి ఐదుగురు మృతి
లక్నో: పాత భవనం కూలిపోయిన సంఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఐదుగురు ఇంట్లోనే నిద్రస్తుండగా...
టీకా, ఆక్సిజన్
ఆసుపత్రుల్లో చోటు దొరక్క, ఆక్సిజన్ అందక మరణిస్తున్న కరోనా రోగుల విషాద కథనాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇంకో వైపు టీకా కోసం ఎదురు చూసి ఎగబడి తీవ్ర నిరాశకు గురి అవుతున్న జనం...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
కొవిడ్పై జాతీయ విధానం?
కరోనాపై జాతీయ స్థాయి యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యత వహించి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్, బాధితులందరికీ ఆక్సిజన్ తదితర అత్యవసర మందులు లోటు లేకుండా అందేలా చూడడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకీ...
మానవ లోపం
ఆకలి కోరలకు 30 లక్షల మందిని ఆహుతిచ్చిన 1943 నాటి బెంగాల్ మహమ్మారి కరువుకు ఆహార కొరత కారణం కానేకాదని, అప్పటి యుద్ధ కాల బ్రిటీష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విధానాలు సృష్టించిన...
వార్డు కోసం అందం పందెం
లక్నో : ఇప్పుడు అందరి కళ్లూ ఉత్తరప్రదేశ్లో జరిగే పంచాయతీ పోరుపైనే పడ్డాయి. జౌన్పూర్ జిల్లా బక్షా బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి మోడల్, అందాలరాణి దీక్షా సింగ్ పోటీకి...
హృద్రోగుల ఆసుపత్రిలో మంటలు
యుపి సర్కారు కేంద్రంలో ఘటన
సకాలంలో స్పందనతో ప్రాణాలు పదిలం
హుటాహుటిన రోగుల తరలింపు
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్లో గుండెజబ్బుల రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అధికారులు మెళకువతో వ్యవహరించడంతో...
ఆగ్రాలో ఎస్ఐ కాల్చివేత..
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ యాదవ్పై కాల్పులు జరగడంతో ఆయన మృతి చెందారు. స్థానిక ఖండోలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఇద్దరు సోదరుల మధ్య భూ...
బంజారాహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు: ఇద్దరు సెక్స్ వర్కర్ల అరెస్టు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లు, నలుగురు విటులను బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన మనోజ్ప్రకాష్ బాసి, రమేష్ పటేల్ బంజారాహిల్స్...
డబుల్ ఎంఎ షబ్నమ్.. ఉరి కంబం ఎక్కే తొలిమహిళ
మథుర : స్వాతంత్య్రానంతరభారతదేశంలో ఉరిశిక్షకు గురి కానున్న తొలి మహిళగా ఉత్తరప్రదేశ్కు చెందిన షబ్నమ్ ఇప్పుడు రికార్డులలోకి చేరారు. అమ్రోహి హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో షబ్నమ్ ఒకరు. ఆమెను ఉరితీసేందుకు స్థానిక...
బస్సును ఢీకొట్టిన మరో బస్సు: ఐదుగురు మృతి
అలీఘర్: ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు....
టైమ్ మ్యాగజైన్పై ‘మహిళా రైతులు’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాకు చెందిన ప్రముఖ ‘టైమ్’ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు...
ఫిర్యాదు చేస్తే.. బెయిల్పై వచ్చి చంపేశాడు
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మరో దారుణం చోటుచేసుకుంది. కూతురిని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిని ఏడుగురు దుండగులు కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే, 2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి తన కుమారైను...
మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత
పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
స్వరాష్ట్ర ఫలమిచ్చిన చెట్టు పుట్టినరోజు
కోటి వృక్షార్చన అద్భుతం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం జోరుగా సాగింది. పలువురు సెలిబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొని మరింత ఉత్సాహం నింపారు....
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం: ప్రధాని మోడీ
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం
యుపిలో మహారాజా సుహేల్దేశ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
లక్నో: సమాజం కోసం పాటుపడిన వీరులను, మహనీయులను పముచిత రీతిలో గౌరవించడంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నామని...