Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రగతిశీల తీర్పు
సతీసహగమనాలు పోయాయి, బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి, స్త్రీ విద్య పుంజుకుంటున్నది, యువతీ యువకులు తాము కోరుకున్న వారిని జీవిత భాగస్వాములుగా చేసుకుంటున్నారు సమాజం మార్పును ఆహ్వానించి అక్కున చేర్చుకొంటున్నందునే ఇవి సాధ్యమవుతున్నాయి....
హర్యానాలో రెజ్లింగ్ సెంటర్పై కాల్పులు
కోచ్ దంపతులు, ఇద్దరు మహిళా రెజర్లు సహా ఐదుగురు మృతి
వ్యక్తిగత కక్షలే కారణంగా పోలీసులు అనుమానం
పరారీలో ప్రధాన నిందితుడు
రోహ్తక్: హర్యానాలోని రోహ్తక్లో ఘోరం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి రెజ్లింగ్ సెంటర్పై...
భారత భూగర్భ జలాల్లో 20 శాతం ఆర్సెనిక్ విషప్రభావం
ఐఐటి ఖరగ్పూర్ ఎఐ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని మొత్తం భూభాగంలో దాదాపు 20 శాతం భూగర్భ జలాల్లో విషతుల్యమైన ఆర్సెనిక్ స్థాయిలు నిండి ఉన్నాయని దీనివల్ల దేశం లోని 250...
భర్తను గన్తో కాల్చి.. భార్య ఆత్మహత్యాయత్నం
లక్నో: ఓ మహిళ తన భర్తను గన్తో కాల్చిన చంపిన అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ్ పోలీస్ స్టేషన్...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
వారణాసిలో కెసిఆర్ కుటుంబ సభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. గురువారం సిఎం కెసిఆర్ సతీమణి శోభ, ఎంఎల్సి కల్వ కుంట్ల కవితపలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గంగా...
రిపబ్లిక్ ‘ఢీ’
పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ
గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
అబలలపై అత్యాచారాలు
‘నిర్భయ’ల భయం వీడలేదు. ‘దిశ’ల దశ మారలేదు. ‘హత్రాస్’ హాహాకారాలు ఆగనేలేదు. ‘భాద్రస్’ బాలిక ఆత్మఘోష అరణ్య రోదనే అయ్యింది. ‘ఉన్నావ్’ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ‘సిరోహి’లో 8- ఏండ్ల గిరిజన బాలిక...
మహిళలకు చౌహాన్ ‘హితవు’!
మహిళల రక్షణకు పాటించవలసిన ‘సూక్తి ముక్తావళి’ ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల బహిరంగంగానే ప్రవచించారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే ముందు ప్రతి మహిళ ఆ విషయాన్ని...
మృత నిబంధనతో కేసులు
దేశాలు, సమాజాలు తమకు తాము నిర్దేశించుకొనే విధి నిషేధాల మాల వంటివి రాజ్యాంగాలు. వాటి ప్రకారం అక్కడ చట్టాలు, జీవన నియమాలు నెలకొంటాయి. వాటిని రూపొందించడానికి, కాపాడడానికి చట్ట సభలు, న్యాయ, పోలీసు...
దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” ప్రధాని నోట గురజాడ మాట
దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు
12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్తో కొత్త వైరస్ ఆటకట్టు...
తగినన్ని పిపిఇ కిట్లు నిల్వ ఉంచుకోండి
బర్డ్ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ పరీక్షలకు సంబంధించి పాటించాల్సిన నిబంధలపై రాష్ట్రాలకు ఇప్పటికే అడ్వైజరీలను జారీ చేయడం జరిగిందని కేంద్రం మంగళవారం తెలిపింది. అంతేకాదు, వైరస్ సోకిన పక్షులను పూడ్చిపెట్టడానికి అవసరమైన...
యువత మన జాతి సంపద!
కొత్త సంవత్సరం 2021లోకి భారత్ అడుగుపెట్టింది. ఇటు నుంచి రాబోయే పది సంవత్సరాల పాటు దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఒఇఎస్) 2020లో ఒక నివేదికను...
కాటి భవనం కూలి 21మంది దుర్మరణం
అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు యుపిలో ఘోర విషాదం
22 మందికి గాయాలు, శిథిలాల కింద మరికొంత మంది?
రంగంలో ఎన్డిఆర్ఎఫ్, భారీ వర్షంలో దారుణ ఘటన
గజియాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు...
బోర్ వాడాడని దళితుడిపై దాడి
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ 45 ఏండ్ల దళితుడిపై గ్రామస్తులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బండా జిల్లాలో జరిగింది. ఇంతకు ఈ దళితుడు సర్కారు వారి బోరింగ్ పంపు నుంచి...
రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు
రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు
సమాంతర చర్చలు ఆపేయండి
కేంద్రానికి రైతు సంఘాల లేఖ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఈ వివాదాస్పద...
యుపి ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఢిల్లీ సిఎం
న్యూఢిల్లీ : యుపిలో 2022 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తెలిపారు. రానున్న ఈ ఎన్నికల్లో ఆప్ తన అభ్యర్థులను...
ఖేదం, మోదం
బీహార్ శాసన సభ ఎన్నికల బొటాబొటీ విజయం తర్వాత విషాదానందాలు అనదగిన రెండు విరుద్ధ ఓటు ఫలితాలు భారతీయ జనతా పార్టీకి లభించాయి. అందులో మొదటిది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల శాసన మండలి ఎన్నికలది...
ఆక్సిడెంట్లో బిజెపి యువనేత మరణం
కనౌజ్ : ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ బిజెపి యువమోర్చా అధికార ప్రతినిధి దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం ఎక్స్ప్రెస్ వేపై ఈ బిజెపి నేత ప్రదీప్ శుక్లా (45) కుటుంబంతో...