Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ
హైదరాబాద్ : మెట్రో రెండో ఫేజ్ పనులకు సంబంధించి సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కెటిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారని...
హైదరాబాద్ టిఆర్ఎస్ అడ్డా: మంత్రి తలసాని
హైదరాబాద్: టిఆర్ఎస్ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నామినేట్ పోస్టులు రాలేదని అసంతృప్తితో ఉండటం సహజం అన్నారు. ఎనిమిది ఏళ్లలో అనేక సంక్షమ కార్యక్రమాలు చేపట్టామని...
రాష్ట్రానికి తోఫా.. ‘టిఫా’
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్బంలో ఉండగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు....
దిగంతాలకు ‘తెలంగాణ కీర్తి’
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి.హబ్ సభ్యులు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొన్న, నిన్న విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు రాష్ట్ర ఘన కీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయి.
...
పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కళ్యాణ కాంతులు
మన తెలంగాణ/మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కళ్యాణ కాంతులు వెదజల్లుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు బాస్కర్రావు తెలిపారు. ఈ పథకాలను...
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్మోడల్
వెల్దుర్తిః అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్మోడల్ అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చర్లపల్లి , శంశిరెడ్డిపల్లి తాండ గ్రామాల వైకుంఠ ధామలు, ఆరెగూడెం గ్రామంలో రూ.20 లక్షలతో...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు…
హైదరాబాద్: తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలతో 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాట్లు చేశారు....
వచ్చే నెలలో రైతుబంధు
మన తెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే...
సభకు సవరణ బిల్లులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం తగు కసత్తును కూడా మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు...
టిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ మైనారిటీ నేతలు
మైనారిటీల సంక్షేమం నా ధ్యేయం: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ఆర్మూర్ : ఆర్మూర్ నియోజక వర్గంలోని నందిపేట మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖలీం అహ్మద్ నాయకత్వంలో వందలాది...
సహకార సంఘాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట
మనతెలంగాణ/గరిడేపల్లి: సహకార సంఘాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో నాబార్డు నిధులు రూ.96లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార...
బిజెపిలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణలో కాంగ్రెస్...
డిసెంబర్లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి
ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3...
డిసెంబర్లో అసెంబ్లీ
వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
కేంద్ర ఆంక్షల వల్ల రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ. 40వేల కోట్ల తగ్గుదల
దీనిపై ప్రజలు తెలియజేసేలా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల...
ఆ కేసులో బిజెపోళ్లు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు: తమ్మినేని
జనగాం న్యూస్: సిఎం కెసిఆర్ పట్ల బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. జనగాంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ఎంఎల్ఎ కొనుగోలు కేసులో బిజెపికి సంబంధం లేదంటూనే...
ఐటి దాడులు నాకు కొత్తేం కాదు: మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఐటి దాడులు తనకు కొత్త కాదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటి దాడులు తనకు కొత్త కాదని గతంలో రెండు దఫాలు జరగాయని వివరించారు. అంతా...
ఫారెస్ట్ రేంజర్కు కన్నీటి వీడ్కోలు
మన తెలంగాణ/ఖమ్మం: గుత్తికోయల దాడి లో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం లో అశ్రునయనాల మధ్య ప్రభుత్వ...
త్వరలో టీచర్ల భర్తీ
మన తెలంగాణ/గజ్వేల్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి త్వర లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. టీచర్ల రిక్రూట్మెంట్పై సిఎం కెసిఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. త్వరలో టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామని...
ధాన్యం కొండ దేశానికే అండ
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యపు రాసుల కొండతో తెలంగాణ రాష్ట్రం స్పల్పకాలంలోనే ఆహారోత్పత్తుల్లో దేశానికే అండగా నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 44.40లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే...
నా జోలికొస్తే చెప్పుతో కొడతా
రాజకీయాల్లో ఉన్నవారికి కొంతైనా నీతి, నిజాయితీ ఉండాలి బురద రాజకీయాలు
తప్ప.. మరో పని లేదు వైఖరి మార్చుకోకపోతే ఉరికించి ఉరికించి కొడతాం
నువ్వెక్కడ పోటీ చేస్తే అక్కడికొచ్చి ఓడిస్తా ఎంపి ధర్మపురి అర్వింద్పై
తీవ్రస్థాయిలో విరుచుకుపడిన...